పెన్షన్దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా?
పెన్షన్దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? పెన్షన్దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్ను పెంచే అవకాశాలు ఉన్నట్టు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (ఈపీఎస్) కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారి...