Category: తాజా వార్తలు

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా?

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్‌ను పెంచే అవకాశాలు ఉన్నట్టు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్‌ అధికారి...

తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్ 6 వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొదటి విడత ఫలితాలు విడుదల

రిజల్ట్స్ కొరకు డైరెక్ట్ లింక్..👇👇👇 https://telanganaemrs.cgg.gov.in/SPTSEMRSSIXTHAPPL/tgemrs24032025vsr25.results

రేషన్ కార్డు దారులకు శుభవార్త

రేషన్ కార్డులో DSO పెండింగ్ అని ఆన్లైన్ లో ఇంతకుముందు చూపిస్తున్న వారివి ఇప్పుడు అప్రూవ్ అయినవి మీ పిల్లలు పేర్లు యాడ్ అయినాయో లేదో రేషన్ కార్డు నెంబర్ కొట్టి ఆన్లైన్ లో చెక్ చేసుకోండి…

ఏప్రిల్ 26, 27న పొద్దుటూరులో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్

జట్లకు నమోదు గడువు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామము, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా లో తెలంగాణ రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీకి మద్దతుగా, పొద్దుటూరు గ్రామ అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, 27 తేదీలలో అనగా...

యూపీ లో లేడీ అఘోరీ, వర్షిణి నీ అరెస్ట్ చేసిన మొకిలా పోలీసులు

లేడీ అఘోరీ, వర్షిణిలకు ఊహించని షాక్ తగిలింది. లేడీ అఘోరీ, వర్షిణిలను అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసులో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదు నేపథ్యంలో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు. దింతో కేసు...

ఫలితాలు కాదు,ప్రయత్నాలే నిజమైన విజయం

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంలో కొందరికి ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన, కొందరు తల్లిదండ్రులకు కనపడకుండా పారిపోవచ్చు, కొందరు భోజనం చేయకుండా కూర్చుంటారు, మరికొందరు కన్నీళ్లతో బాధపడతారు. కొంతమంది మానసికంగా కృంగిపోతారు, బాధ, నిరాశ మనుషులకే సహజం. కానీ ఆ బాధను...

ఫలితాలు కాదు, ప్రయత్నాలే నిజమైన విజయం

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంలో కొందరికి ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన, కొందరు తల్లిదండ్రులకు కనపడకుండా పారిపోవచ్చు, కొందరు భోజనం చేయకుండా కూర్చుంటారు, మరికొందరు కన్నీళ్లతో బాధపడతారు. కొంతమంది మానసికంగా కృంగిపోతారు, బాధ, నిరాశ మనుషులకే సహజం. కానీ ఆ...

చీలిపోయిన వారు కలిసేదెపుడు?

చీలిపోయిన వారు కలిసేదెపుడు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఏకైక నినాదంతో కలిసిన ప్రజలు రాష్ట్రం వచ్చాక వెనకటి లెక్క తిరిగి పోయారు. ఎవరి కుంపటి వారిదైంది. బీసీ ఉద్యమం ముందుకు వేస్తే ఇట్లనైనా అందరు కలుస్తారు పోతుంటే అవి పది సంగాలలఉద్యమాలుగా చీలిపోయాయి. మహిళాలోకం కలిసి...

Translate »