Category: తాజా వార్తలు

విద్యార్థులకు అన్యాయం చేస్తున్న సీఎం రాజీనామా చేయాలి…

ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ ఏభిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బీమారంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియామ్బెర్స్మెంటే స్కాలర్షిప్స్ నీ విడుదల చేయాలనీ ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఓట్లతో మరియు విద్యార్థుల తల్లిదండ్రులఓట్లతో...

కలిసి కట్టుగా బడిని బతికించారు

కట్టంగూర్, సెప్టెంబర్ : చాలా సర్కారు బడులు విద్యార్థులు లేక మూతపడ్డాయి. కానీ ఈ బడిలో మాత్రం గ్రామస్తుల సహకారం, ఉపాధ్యాయుడి శ్రద్ధ ఉత్తమ బోధనతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ పాఠశాలల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించే కన్నా గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుని...

ఈ నెల 7 న శ్రీశైలం గుడి మూసివేత

– 8న తిరిగి స్వామి దర్శనం ప్రారంభం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు సోమవారం...

కేయూ రిజిస్టర్ రామ్ చందర్ గారిని కలిసిన SSF రాష్ట్ర అధ్యక్షుడు బాన్సువాడ వేదాంత్ మౌర్య

కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఛాంబర్ లో రిజిస్టర్ రామ్ చందర్ గారిని కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించిన సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య తదనంతరం, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పలు విద్యార్థి సమస్యల పైన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావలసిన స్కాలర్...

భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మాసారపు రామకృష్ణ ఆధ్వర్యంలో మండలం మహాసభ

జ్ఞాన తెలంగాణ నల్లగొండ త్రిపురారం ప్రతినిధి:-త్రిపురారం మండల కేంద్రంలోని భవన కార్మిక నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో మండల మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనా జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు ను త్రిపురారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది..ఈ కార్యక్రమంలో జిల్లా...

పెన్షన్ హక్కు.. టెన్షన్ భవిష్యత్

ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భద్రత, భరోసా. ఆ ఉద్యోగి మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా జీవితాంతం ఆర్థిక, సామాజిక రక్షణతో సుఖంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. “పెన్షన్ లేని టెన్షన్ జీవితం” నేటి ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కొంటున్న నిజం అని చెబుతున్నారు...

ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం – అయోమయంలో ఓటర్లు

ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం – అయోమయంలో ఓటర్లు జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:ఓటర్ లిస్ట్ తయారీలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల శంకర్‌పల్లి మండల పరిధిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు గ్రామంలో జరిగిన అవకతవకలు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి. నివసించేది ఒక వార్డులో కాగా,...

తెలంగాణ స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ మూడో వారంలోనే!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:ఆగస్టు 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాలేశ్వరం నివేదిక ప్రధాన అంశాలుగా చర్చకు వచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్ :స్థానిక సంస్థలలో బీసీ వర్గాల...

కొత్తూరు మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 27: విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి ఆనందం సుఖసంతోషాలు అభివృద్ధి నింపాలని ఈ పర్వదినం మనందరికీ ఐక్యత సమానత్వం సద్భావనల పండుగగా నిలవాలి గణేశుడు అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలి అలాగే ఆయన రాష్ట్రంలోని ప్రజలంతా పర్యావరణానికి...

బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్

బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్ శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నీ ఖాసిం భాష వారి బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ఈ...

Translate »