చేవెళ్లలో పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి కాలే యాదయ్య నివాళి
చేవెళ్లలో పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి – కాలే యాదయ్య నివాళి జ్ఞానతెలంగాణ, చేవెళ్ల :చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో దివంగత నాయకుడు పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా...
