విద్యార్థులకు అన్యాయం చేస్తున్న సీఎం రాజీనామా చేయాలి…
ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ ఏభిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బీమారంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియామ్బెర్స్మెంటే స్కాలర్షిప్స్ నీ విడుదల చేయాలనీ ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఓట్లతో మరియు విద్యార్థుల తల్లిదండ్రులఓట్లతో...