Category: తాజా వార్తలు

చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం చెందారు.ఇటీవల బంధువుల వివాహం సందర్భంగా సొంతూరు అయిన తాండూరుకు వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), మరియు తనూష...

చేవెళ్ల రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ – షాబాద్, చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల...

చేవెళ్లలో భయానక రోడ్డు ప్రమాదం,ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీ

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,చేవెళ్ల: చేవెళ్ల మండలం ఖానాపురం గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు...

భార్యను కొట్టి చంపిన భర్త

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 1 :భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో శనివారం తెల్లవారుజాముల చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన...

బాబా ఫసీయుద్దీన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : బీఆర్ఎస్ నాయకులు

జ్ఞాన తెలంగాణ | హైదరాబాద్ | నవంబర్ 1, 2025 బాబా ఫసీయుద్దీన్ వేధింపుల కారణంగా సర్దార్ అనే వ్యక్తి బిల్డింగ్ మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన జరిగి ఐదు నెలలు గడిచినా, ఇప్పటివరకు పోలీసులు విచారణను...

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలతో బౌద్ధ ధమ్మ మంగళ పరిణయం

జ్ఞాన తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా , నవంబర్ 1, 2025 : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచనలను అనుసరిస్తూ బౌద్ధ ధమ్మ మంగళ పరిణయం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ తండా కాలనీలోని ఆయుష్మాన్ డాక్టర్ ఎస్‌.పి‌. శ్రీనివాస్ నాయక్ (Pharma D,...

మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు తడిసిన వడ్లను రైస్ మిల్లులకు పంపిస్తున్నాం

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్ ఆర్సీ ఇంచార్జ్: మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో తడిసిన వడ్ల సేకరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు సైదాపూర్ విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో తడిసిన వడ్లను శనివారం మిల్లులకు తరలించారు. ఎల్‌ఎస్‌సీఎస్...

భార్యను కర్రతో కొట్టి హత్య చేసిన భర్త

అమీన్‌పూర్,అక్టోబర్‌ 31 (జ్ఞాన తెలంగాణ): దంపతుల మధ్య జరిగిన కుటుంబ గొడవ భార్య ప్రాణాలను బలిగొంది. భర్త కర్రతో భార్యపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా,అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వడక్ పల్లిలో చోటుచేసుకుంది.అమీన్ పూర్ సీఐ నరేష్...

చెల్లిని హత్య చేసి సంచిలో కుక్కిన అన్న

జ్ఞాన తెలంగాణ, న్యూస్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లా ఓ పాశవిక హత్యకు వేదికైంది. పరిహారం డబ్బు కోసం అన్న చెల్లిని హత్య చేసి సంచిలో కుక్కిన ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు ఆపినపుడు అతడు ఆ సంచిని “గోధుమల బస్తా” అని చెప్పి...

తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

జ్ఞాన తెలంగాణ,న్యూస్ డెస్క్ : గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు దేశ చమురు సంస్థలు స్వల్ప ఉపశమనం కలిగించాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.5 తగ్గించినట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నేటి...

Translate »