Category: తాజా వార్తలు

చేవెళ్లలో పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి కాలే యాదయ్య నివాళి

చేవెళ్లలో పట్నం రాజేందర్ రెడ్డి విగ్రహానికి – కాలే యాదయ్య నివాళి జ్ఞానతెలంగాణ, చేవెళ్ల :చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో దివంగత నాయకుడు పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా...

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనేక కీలక మంత్రిత్వ శాఖలను తన వద్దే ఉంచుకోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని శాఖలను ఒకేసారి తన వద్దే...

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రెండేళ్ల బీఈడ్ (ఉపాధ్యాయ విద్య) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని సెట్ కన్వీనర్ ఆచార్య వెంకట్రాంరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా...

తాడేపల్లిలో జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్,20.02.2026: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, టీడీపీ శ్రేణులు తన నివాసంపై...

మార్చి 5న కుమారుడి వివాహానికి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా విచ్చేసి, తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానం అందజేశారు. మార్చి 5న జరగనున్న ఈ వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని కోరారు..ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రికను...

తొర్రూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ ఉద్రిక్తత

తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో కార్యాలయ ప్రాంగణంలోకి అనుమతించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం రోడ్డుపై...

మండల-జిల్లా పరిషత్ ఎన్నికల దిశగా రాష్ట్ర కార్యాచరణ

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్(17.02.2026): తెలంగాణలో పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు MPTC (మండల పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ) మరియు ZPTC (జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ) ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గ్రామీణ పాలనలో కీలకమైన ఈ ఎన్నికలు...

ఎన్నికల్లో గెలుపోటములు సహజం

ఎన్నికల్లో గెలుపోటములు సహజమే… గెలిచినా…ఓడినా… ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ చటాన్ పల్లి, రాంనగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనపై నిందలు వేయడం సరికాదని చేగూరి రాజేందర్ రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 3,4 వార్డులలో విజయం సాధిస్తాం అనుకున్న స్థానాలను...

ఇంద్రేశం మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం

జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 13 :ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత బుజంగారెడ్డి ఘన విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో సరిత బుజంగారెడ్డికి 439 ఓట్లు లభించగా,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒగ్గు సుమతికి 281 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం...

15వ వార్డు అభ్యర్థి బొమ్మన బోయిన సుజాత వెంకన్న గెలుపు కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ ఇంటింటా ప్రచారం

జ్ఞాన తెలంగాణ, తొర్రూర్ ప్రతినిధి : ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బొమ్మన బోయిన రాజేందర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొర్రూర్ మున్సిపల్ 15వ వార్డు అభ్యర్థిని బొమ్మన బోయిన సుజాత...

Translate »