Author: shrikanth nallolla
జ్ఞాన తెలంగాణ, తొర్రూర్ ప్రతినిధి : ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బొమ్మన బోయిన రాజేందర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తొర్రూర్ మున్సిపల్ 15వ వార్డు అభ్యర్థిని బొమ్మన బోయిన సుజాత...
జ్ఞాన తెలంగాణ, తొర్రూరు ప్రతినిధి : మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేస్తూ ఐదవ వార్డు లో టిఆర్ఎస్ అభ్యర్థి మచ్చ సురేష్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఐదవ వార్డ్ ఓటర్లను కోరారు. ఛాంబర్ అధ్యక్షునిగా రెండ వ...
– ఐదు వీధి కుక్కల దాడిలో శివ (5) అనే బాలుడికి తీవ్ర గాయాల– స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలింపు జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 6 : సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల దాడి ఘటన కలకలం రేపింది. శివ (5)...
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న షాపూర్ వార్డులో గడప గడప ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా...
సోమప్ప జాతర వేళ రహదారి పనులపై ఆందోళన జ్ఞాన తెలంగాణ,సూర్యాపేట జిల్లా ప్రతినిధి :సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని చిల్లేపల్లి నుంచి ముకుందాపురం (కల్లూరు) ఎక్స్ రోడ్ వరకు సుమారు పది కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారి విస్తరణ పనులు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి....
యుజిసి సమానత్వ నియమావళి 2026 మరియు సామాజిక న్యాయంపై ద్వంద్వ పోరాటం చేస్తే బహుజనులు తాము కూర్చున్న కొమ్మను తామే నరికినట్లు అవుతుంది. సామాజిక న్యాయం అనేవి రాజ్యాంగ ఆధారాలు అయినప్పటికీ, అవి అమలు స్థాయిలో ఎల్లప్పుడూ సుప్రీంకోర్టు తీర్పులతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్...
– అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా ప్రధాన అజెండా– ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి– వార్డు సమస్యలకు దశలవారీ పరిష్కారం– యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి– ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి జ్ఞాన తెలంగాణ, పటాన్ చెరు, ఫిబ్రవరి 6 ఇస్నాపూర్...
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జ్ఞానతెలంగాణ-పెబ్బేరు :మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటర్లను కోరారు గురువారం పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో 12 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్:ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇచ్చి భగవంతుని సన్నిధిలో గడిపితే హృదయంలోని చింతలన్నీ తొలగిపోతాయని ఉమ్రా యాత్ర నుంచి తిరిగివచ్చిన ఇస్లామిక్ మతస్థులు తెలిపారు. మక్కా, మదీనా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో గడిపిన రోజులు తమకు అపారమైన మానసిక ప్రశాంతతను అందించాయని వారు పేర్కొన్నారు.ఫిబ్రవరి 22వ తేదీన...
జ్ఞాన తెలంగాణ,జఫర్గడ్ :జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన బొజ్జు స్వామి ఇటీవల హార్ట్ స్ట్రోక్తో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కన్నా సోమశేఖర్ పరామర్శించారు. స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆదేశాల మేరకు, అలాగే కాంగ్రెస్ నాయకుడు మంచాల ఎల్లయ్య సూచనలతో...