Author: shrikanth nallolla

విద్యార్థిని పట్ల సైన్స్‌ టీచర్‌ రాఘవేందర్‌రెడ్డి అసభ్యంగా అసభ్య ప్రవర్తన ..

జ్ఞానతెలంగాణ,భూపాలపల్లి : భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్‌దళ్‌ జిల్లా ఇన్‌చార్జి శ్యామ్‌ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఇద్దరు ఉపాధ్యాయులపై...

రౌడీలకు,మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం

జూబ్లిహిల్స్,హైదరాబాద్: జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా, ఈరోజు బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,బోరబండ డివిజన్ లోని, సైట్ 3 బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇది రౌడీలకు మరియు మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇందులో మహిళలే గెలవాలి.పోలీసులు రౌడీలు కలిసి...

గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య డార్మెంటరీ రూములో ఉరివేసుకొని ఆత్మహత్య,వనం శ్రీ వర్షిని పదో తరగతి విద్యార్థిని.మృతురాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం.

నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన

జ్ఞాన తెలంగాణ,అక్టోబర్ 23 గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో గురువారం రోజున నూజివీడు సిడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని స్థానిక రైతు మాదాసు నారాయణ వరి క్షేత్రానికి విచ్చేసిన రైతులతో నూజివీడు...

పదవ తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్!

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి-2026 కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ప్రభుత్వం షెడ్యూల్ గురువారం విడుదల చేసింది.పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, అలాగే ఇదివరకు ఫెయిల్ అయిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఈ గడువులను ప్రకటించారు. లేట్ ఫీజు...

రోడ్డుపై మహిళ ప్రసవం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సావాతిగూడ గ్రామానికి చెందిన సీడాం మార్కు బాయి అనే గిరిజన మహిళ తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా, గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో 108 అంబులెన్స్ వెళ్ళలేకపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను మూడు కిలోమీటర్లు నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా,...

NHAI బంపరాఫర్..రూ.1,000 రీఛార్జ్

వాహనదారులకు NHAI అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల్లోని శుభ్రంగాలేని టాయిలెట్లపై ఫిర్యా దు చేస్తే రూ.1,000 రివార్డ్ ఫాస్టాగ్ అకౌంట్లో వేస్తామని పేర్కొంది.ఇది OCT 31 వరకు అందుబాటులో ఉంటుంది.’రాజమార్గ్ యాత్ర’ యాప్లో టైమ్ స్టాంప్తో క్లీన్గాలేని టాయిలెట్స్ పిక్స్ అప్లోడ్ చేయాలి.అర్హత కలిగిన వారికి...

బీహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యురో:బీహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష ‘మహాఘటబంధన్’ (మహాకూటమి) తన ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగనుందని స్పష్టం చేసింది.పాట్నాలోని మౌర్య హోటల్‌లో...

CSIR UGC-NET అప్లికేషన్ కు మరో మూడు రోజులే గడువు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : ఇది భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష, ముఖ్యంగా సైన్స్ మరియు సాంకేతికత రంగాల్లో. ఈ పరీక్షలో విజయం సాధించిన వారు Assistant Professor లేదా Lecturerగా ఉద్యోగం పొందడం లేదా Junior Research Fellowship (JRF) ద్వారా పరిశోధన చేయడం...

పీజీ సెంటర్లలో పార్ట్‌ టైం లెక్చరర్‌ పోస్టులు

జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ,ప్రతినిధి : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్‌ టైం లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్‌ పీజీ కాలేజెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజేందర్‌ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కెమిస్ట్రీ, లైబ్రెరీ సైన్స్‌, ఇంగ్లీష్‌ తదితర విభాగాలలో పార్ట్‌...

Translate »