Author: shrikanth nallolla

ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం సరియైనది కాదు

కె.చంద్రశేఖర్,మోజర్ల సర్పంచ్ జ్ఞాన తెలంగాణ,పెద్దమందడి మండల ప్రతినిధి,డిసెంబర్ 26: ఎన్నికైన వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకుండా ప్రజాస్వామ్యాన్నీ అవమానించారని మోజర్ల గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు....

మరో 9 గిన్నిస్ రికార్డ్స్ కోసం శివాలి ముందుకు..

మరో 9 గిన్నిస్ రికార్డ్స్ కోసం శివాలి ముందుకు..

పటాన్ చెరు,డిసెంబర్ 26( జ్ఞాన తెలంగాణ): మరో తొమ్మిది గిన్నిస్ వర్డల్ రికార్డులతో చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో గీతం పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ ముందుకు సాగుతోంది. తన తల్లి కవితా జోహ్రి శ్రీవాస్తవతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి కళా ప్రదర్శనను హైదరాబాదులోని...

ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు – తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనలో కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఉప సర్పంచ్లకు చెక్ పవర్‌ను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంపు, బాధ్యతాయుత పాలన లక్ష్యంగా ఈ...

యూత్ కాంగ్రెస్ క్రమశిక్షణకు భంగం – చేవెళ్ల ఏవైసీ అధ్యక్షుడి సస్పెన్షన్

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల :యూత్ కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మరోసారి స్పష్టం చేస్తూ, చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ మహిపాల్ యాదవ్పై పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. యూత్ కాంగ్రెస్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన కారణంగా ఆయనను పదవి...

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మునుకుంట్ల సర్పంచ్ నరేష్ కు సన్మానం

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, డిసెంబర్ 21 :మండలంలోని మునుకుంట్ల గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన గుల్లి నరేష్ తో పాటు ఉప సర్పంచ్ కడారి మల్లేష్, వార్డు సభ్యురాలు ముడుసు నర్మదరామలింగయ్యలను ఆదివారం గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూలమాల, శాలువాతో సత్కరించి...

అంగరంగ వైభవంగా కుండలేష నాగేంద్ర స్వామి అభిషేక మహోత్సవం

జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం ఆలయ చైర్మన్ కటికరెడ్డి రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పోలోజు సుమన్ శాస్త్రి బృందం చేత శ్రీ కాశీ విశ్వేశ్వర కుండలిషా నాగేంద్ర స్వామి విగ్రహాలకు 41వ మండల రోజులు...

గ్రామీణ భారతానికి మరణశాసనం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ-2005 చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ”వికసిత్‌ భారత్‌”- ”గ్యారెంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజివితా మిషన్‌ (గ్రామీణ)” (VB- G RAM G) చట్టాన్ని తీసుకుని రావడానికి లోక్‌సభలో బిల్లును ఆమోదింప జేసుకుంది. వికసిత్‌...

పేదల ఉపాధికి ఉసురు తీసిన బీజేపీ ప్రభుత్వం

రాష్ట్రాలపై భారీ భారం – ఒక విశ్లేషణ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్) 2005లో ప్రవేశపెట్టబడిన ఈ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కనీస 100 రోజుల ఉపాధి హామీ ఇచ్చి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవనాధారాన్ని మెరుగుపరిచింది. ఇది డిమాండ్-డ్రివెన్ పథకంగా,...

సమాజ స్వచ్ఛతకు స్వరూపం – సంత్ గాడ్గే బాబా

బహుజన చైతన్యానికి శాశ్వత దీపం ✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.Bసద్ధమ్మ ప్రబోధకులు డిసెంబర్ – బహుజనులకు విషాద మాసం భారతదేశ బహుజన చరిత్రలో డిసెంబర్ మాసం ఒక ప్రత్యేకమైన విషాద ఛాయను కలిగిన కాలంగా నిలిచిపోయింది. డిసెంబర్ 6న భారత రాజ్యాంగ నిర్మాత,...

Translate »