Author: shrikanth nallolla
జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,నవంబర్ 04: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో...
జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి(నవీన్): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన సంజీవ అనే వ్యక్తి మంగళవారం పూడూరు చౌరస్తాలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని...
చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు దుర్మరణం చెందారు.ఇటీవల బంధువుల వివాహం సందర్భంగా సొంతూరు అయిన తాండూరుకు వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), మరియు తనూష...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రాంతానికి చేరుకోగానే ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆవేదనతో ఉన్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకర లారీ ఢీకొన్న ఘటనలో 24 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ...
జ్ఞాన తెలంగాణ – షాబాద్, చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల...
– మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...
జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి జిల్లా,చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మానవ ప్రాణాలను కాపాడే కర్తవ్యం ప్రభుత్వం మరచిపోయిందని ఆయన తీవ్రంగా స్పందించారు.గతంలో ఆలూరు...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో 18 మంది దుర్మరణం పాలైన ఘటనపై చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర...
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,చేవెళ్ల: చేవెళ్ల మండలం ఖానాపురం గేట్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మరియు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు...