Author: Nallolla

వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బెల్ట్ షాప్ లపై ఉక్కుపాదం.

వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బెల్ట్ షాప్ లపై ఉక్కుపాదం. వేములవాడ వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బెల్ట్ షాప్ లపై ఉక్కుపాదం. నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాప్ యజమానులు బెల్ట్ షాప్ నిర్వహించే వారికి మందు విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. వేములవాడ...

మే నెల 1,2 వ తేదీలలో పి.ఓ లు, ఎ.పి.ఓలకు, మే 3వ తేదీన ఓ.పి.ఓ లకు శిక్షణా తరగతులు: జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా.

మే నెల 1,2 వ తేదీలలో పి.ఓ లు, ఎ.పి.ఓలకు, మే 3వ తేదీన ఓ.పి.ఓ లకు శిక్షణా తరగతులు: జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ విధులు కేటాయించిన పిఓ, ఎపిఓలు మరియు ఓపివోలకు...

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. జ్ఞాన తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్: 29 ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు....

టంగుటూరు గ్రామం హస్తమయం, ఇంటింటి ప్రచారానికి అనూహ్యస్పందన

టంగుటూరు గ్రామం హస్తమయం, ఇంటింటి ప్రచారానికి అనూహ్యస్పందన ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఓటరును కలిసి, నిర్విరామంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

కవులు, రచయితలపై దాడులు దుర్మార్గపు చర్య

కవులు, రచయితలపై దాడులు దుర్మార్గపు చర్య జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ ఏప్రిల్ 29:కాకతీయ యూనివర్సిటీలో కవులు రచయితలపై దాసులు చేయడం దుర్మార్గపు చర్య అని పి.డి.ఎస్.యు నారాయణపేట జిల్లా అధ్యక్షులు సాయికుమార్ అన్నారు.కాకతీయ విశ్వవిద్యాలయంలో సెక్యూలర్ రైటర్స్ ఫోరం సముహా రాష్ట్ర నదస్సు నిర్వహిస్తున్నారు. “లౌకిక...

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాలో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలో 45.4° ఉష్ణోగ్రత నమోదయింది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు...

ఇవాళ కేజ్రీవాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.

ఇవాళ కేజ్రీవాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ సుప్రీం కోర్టులో కేజ్రివాల్ కేసు విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడి అరెస్ట్ ను సవాలు చేశారు కేజ్రివాల్.లిక్కర్ కేసులో మార్చి 21 న డిల్లీ సిఎం కేజ్రివాల్ ను అరెస్ట్ చేసింది ఈడి....

రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు

రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు హైదరాబాద్‌: ఏప్రిల్ 29రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడు దలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల కు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక...

నేడు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే

నేడు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఏప్రిల్ 29 వ తేదీనిఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అని, ప్రపంచ డ్యాన్స్ డేగా కూడా పిలుస్తారు. 64 కళల్లో ఒకటైన డ్యాన్స్ ను గౌరవిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్యదినోత్సవం జరుపుకుంటారు. వివిధ సాంస్కృతిక నృత్యాలను విశ్వవ్యాప్తంగా పరిచయం...

బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం : పూజల హరికృష్ణ.

బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం : పూజల హరికృష్ణ. 33 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతుంది. ఇదే స్ఫూర్తితో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపిద్దాం.* బిఆర్ఎస్ నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ లో చేరిన నాయకులు.*జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది...

Translate »