ఆర్థిక సాయం అందజేత

జ్ఞాన తెలంగాణ వలిగొండ, మే 27..
వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన దేశబోయిన పరశురాములు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన దశదినకర్మకు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేష్,దేశబోయిన బాలస్వామి, సిరికొండ జహంగీర్,కొండం అశ్విన్ కుమార్,దేశబోయిన ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »