Monthly Archive: March 2026
భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త ఆత్మహత్య మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం అందనాలపాడు తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధం కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన...
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు...
జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : రేషన్ సరఫరా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన సరుకులను ఒకేసారి అందించాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఎండల...
గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్ ద్వారా గ్రామ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ పలు సేవింగ్స్ మరియు బీమా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించడం, ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని బ్రాంచ్ పోస్టుమాస్టర్ జి....
పరిగిలో భూ తగాదా ఉద్రిక్తత – ఇరువర్గాల మధ్య ఘర్షణ జ్ఞాన తెలంగాణ, పరిగి:వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 216లో ఉన్న భూమిలో దారి విషయంలో నెలకొన్న వివాదం తీవ్రరూపం...
ఎస్సీ, ఎస్టీ రైతులకు 4 లక్షల వరకు డ్రోన్ సబ్సిడీ తెలంగాణ వ్యవసాయ రంగాన్ని సాంకేతికత వైపు మలిచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు చూపుతోంది. సాగును ఆధునీకరించి, కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో వ్యవసాయ డ్రోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...
మృతి దేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై చర్యలు – జడ్చర్ల ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సంచలనంగా మారిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆసుపత్రి మార్చురీలో భద్రతా లోపాల కారణంగా ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు బయటకు రావడం...
భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలుభారత్ ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాకిస్తాన్ అధ్యక్షుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన ‘హైడ్రో టెరరిజం’గా అభివర్ణించారు. నీటి వనరులను రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధంగా ఉపయోగించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.ఇండస్ వాటర్స్...
భువనగిరిలో విషాదం – ఇద్దరు చిన్నారులను హతమార్చి తల్లి ఆత్మహత్య భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.సమాచారం ప్రకారం,...
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం – టిప్పర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:చేవెళ్ల మండలం దామరగిద్ద పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టిప్పర్ లారీ బ్రిజా కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.ప్రమాద సమయంలో...