Daily Archive: March 10, 2026
విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేస్తూ ఎగ్జామ్ సామగ్రి పంపిణీ చేసిన గన్నేపాక నర్సింగరావు జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :విద్యే శక్తి, విద్యే సమాజ ప్రగతికి మూలాధారం అనే భావనతో కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల్ మాజీ ఉపాధ్యక్షుడు గన్నేపాక నర్సింగరావు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేసి...
గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహణ– పశువైద్యాధికారి డాక్టర్ ఎల్. మానస రెడ్డి జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి, మార్చి 10: పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా ఈరోజు శంకర్పల్లి పశువైద్యశాల పరిధిలోని చిన్న శంకర్పల్లి మరియు పరవేద గ్రామాలలో పశువులకు నివారణ టీకాలు వేయడం జరిగినట్లు...
శ్రీలంక, పాకిస్థాన్ తర్వాత భారత్లోనూ పెంపు భయం దక్షిణాసియా దేశాల్లో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడింది. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీలంక...
గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం – పశువైద్యాధికారి డా. ఎన్. శ్రావణి జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి,మార్చి 10: గాలికుంటు వ్యాధి నివారణలో భాగంగా మహారాజుపేట పశువైద్యశాల పరిధిలోని మహారాజుపేట, జన్వాడ మరియు కొండకల్ గ్రామాలలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పశువైద్యాధికారి డా. ఎన్....
హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ కొరత: వ్యాపార వర్గాల్లో ఆందోళన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మరియు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు...
విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో నిర్మాణం జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, మార్చి 09 : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున గిడ్డంగుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం ఉన్నందున ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రంగారెడ్డి జిల్లా...
జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి : దేవరుప్పుల గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు వారికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో స్థానిక గ్రామపంచాయతీ వద్ద మూతపడిన వాటర్ ప్లాంట్ సోమవారం సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ ప్లాంట్ను పునఃప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన...