కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించే ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లతో చేరుకొని, మధ్యాహ్నం 3 గంటల...