రేపు శంకరపల్లిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సబితా ఇంద్రారెడ్డి
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు, మాజీ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి రేపు (మంగళవారం) చేవెళ్ల నియోజకవర్గం, శంకరపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొననున్నారు కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.ఉదయం 7:30 గంటలకు శంకరపల్లి మున్సిపాలిటీ...
