Daily Archive: December 10, 2025

రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం : ఎస్‌ఈసీ

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలి విడతలో 395...

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 10: నాగిరెడ్డిపేట్ మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లపురం లింగయ్య (59) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.ఉదయం సుమారు 6 గంటల సమయంలో తన పొలం వద్ద వరి తుకానికి నీరు పారించే పనిలో నిమగ్నమయ్యాడు....

Translate »