Daily Archive: November 20, 2025
షేక్ హసీనా కు ఉరిశిక్ష -భారత్ పై ఒత్తిడి. ————–మాజీ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఉరిశిక్ష విధించిన తీర్పు తరువాత, ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించాలా వద్దా అనేది భారత ప్రభుత్వం ముందు ఉన్న సంక్లిష్టమైన రాజకీయ-నైతిక ఒత్తిడి ఒక సందిగ్ధ సమస్యగా...
ఈటల వర్సెస్ బండి: బీజేపీ అంతర్గత అగ్నిగుండం ఎక్కడికి దారి తీస్తుంది? జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి:తెలంగాణ బీజేపీలో ప్రస్తుత పరిస్థితి ఒక చిన్న చిచ్చు కాదు… అది గుప్తంగా కాచి కుండలా మెల్లగా ఉప్పొంగుతూ, సరైన క్షణంలో దహనం చేసే దిశగా సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీకి...
జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి:ఖమ్మం నగరంలో భార్యను భర్త క్రూరంగా గొంతు కోసి హతమార్చిన దారుణం వెలుగుచూసింది. కొత్త పురపాలక సంఘం వద్ద లయన్స్ సంఘం పక్కనున్న సన్నగల్లీలో భాస్కర్ అనే వ్యక్తి కఠిన హత్యకి పాల్పడటం ప్రాంతంలో భయాందోళనకు కారణమైంది. ముందుగా తన కుమార్తెను చంపేందుకు కత్తితో దాడికి...
• కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలు ఎలా?• ట్రైబ్యునళ్ల రద్దుపై కేంద్రం పై గవాయ్ తీవ్ర ఆగ్రహం• స్వల్ప మార్పులతో పాత నిబంధనలు తెచ్చారా? ప్రశ్నించిన ధర్మాసనం• విచారణ తప్పించుకునే యత్నమా? కేంద్ర వాదనపై న్యాయమూర్తి అసహనం జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ : ఫిల్మ్ సర్టిఫికేషన్ సహా...
– గవర్నర్ నిర్ణయమే ఇప్పుడు తీర్పు! జ్ఞానతెలంగాణ,డెస్క్:ఫార్ములా–ఈ వ్యవహారంపై సాగుతున్న విచారణ సాధారణ పరిపాలనా లోపాల సరళిని దాటి, రాష్ట్ర రాజకీయాలను కుదిపే స్థాయికి చేరుకుంది. కార్యక్రమం అమలులో తీసుకున్న నిర్ణయాలపై ప్రారంభ దశలో చేసిన పరిశీలనలోనే ధన వ్యయాల్లో అస్పష్టతలు, ఖర్చుల పెరుగుదల, ఒప్పంద ప్రక్రియలో...
ఉత్తర RRR కుప్పకూలే దశలో…టెండర్లు నిలిచాయి,నిధులు ఆగాయి, భూసేకరణ బ్లాక్! జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగం పనులపై పురోగతి లేకపోవడం రాష్ట్రాభివృద్ధి దిశలో పెద్ద సమస్యగా మారుతోంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 162 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన...
– ఖజానా కోసం లేఅవుట్ను పాతరపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – ఖజానా ఖాళీ… ప్రజా ప్రయోజనాలు బలి జ్ఞానతెలంగాణ,డెస్క్ : రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం తాత్కాలిక ఆదాయాల కోసం పరితపిస్తోంది. దీని ఫలితంగా ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా నిర్ణయాలు...
పారిశ్రామిక వాడలపై ప్రభుత్వ దృష్టి ఎందుకు? I. విలువ పెరిగిన భూములపై రాజకీయ పెద్దల కన్ను సుమారు 50–60 ఏళ్ల క్రితం నగర శివార్లలో ఏర్పాటైన 22 పారిశ్రామిక వాడలు అప్పట్లో విలువ కలిగిన ప్రాంతాలు కావు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరలకు భూములు ఇచ్చింది....