Monthly Archive: October 2025

విద్యార్థులు లేని స్కూళ్లలో తెలంగాణకు రెండో స్థానం

విద్యార్థులు లేని స్కూళ్లలో తెలంగాణకు రెండో స్థానం – రాష్ట్రంలో 2,245 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని వెల్లడి– ఈ స్కూళ్లలో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు గుర్తింపు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 27: ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి....

స్వేచ్ఛా స్ఫూర్తికి ఆజరామర దీప్తి జతీంద్రనాథ్ దాస్.

నేడు అమరవీరుడు జతీంద్రనాథ్ దాస్ 121 వ జయంతి – అరియ నాగసేన బోధి భారత స్వాతంత్ర్య పోరాటం కేవలం యుద్ధం లేదా రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు. అది న్యాయం, సమానత్వం, స్వాభిమానానికి సాగిన మహత్తర యజ్ఞం. ఆ యజ్ఞంలో తన ప్రాణాన్ని అర్పించిన జతీంద్రనాథ్...

రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

– హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ జ్ఞానంతెలంగాణ,స్టేట్ బ్యూరో (25.10.2025): ఆగ్నేయ బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనంవాయుగుండంగా మారి.. ఆపై తుఫాన్ రూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (హైదరాబాద్ వాతావరణ కేంద్రం) స్పష్టం చేసింది.ఈ తుఫాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని చెప్పారు....

విచిత్ర దిశలో శంకర్ పల్లి రాజకీయం

– శంకర్ పల్లి లో రాజకీయంగా వెనుకబడుతున్న చదువుకున్న యువత శంకర్ పల్లి ప్రాంతంలో రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ఒక విచిత్ర దిశలో సాగుతోంది. ప్రజా సేవ కోసం కాదు, స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్న “వేలిముద్ర గాళ్లు” — అంటే కేవలం ఓటర్లతో మమేకం అయ్యే...

శంకర్పల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు – సర్పంచ్ అభ్యర్థుల ఆశలు, ఆందోళనలు

శంకర్పల్లి మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి తమ అభిప్రాయాలు, వాగ్దానాలు తెలియజేస్తున్నారు. కానీ ఈసారి పరిస్థితులు మునుపటి కంటే విభిన్నంగా ఉన్నాయి — ప్రజలు ఆలోచనాత్మక ఓటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు,...

జూబ్లీహిల్స్లో 2 కోట్ల 83 లక్షలు..512 లీటర్ల మద్యం సీజ్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది.ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు ..512 లీటర్ల మద్యం సీజ్ చేశారు అధికారులు.నియోజకవర్గంలో 45 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 45 స్టాటిక్ సర్వైలెన్స్...

రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట?

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు.బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తు న్న కవిత శనివారం నుంచి జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా రు. ప్రజలు కోరుకుంటే తప్ప...

అక్రమ సంబందం అవసరమా..!! కుటుంబం ఆగమైపాయే…!!!

జ్ఞానతెలంగాణ,సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, బిక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మల్లయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.కొద్దీ రోజులుగా భార్య బిక్ష్మమ్మ సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో...

తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఇకపై ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగానియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిర్ణయం 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద తీసుకోబడింది. అటవీ భూముల...

ప్రజల ఆశీర్వాదంతో మరింత ముందుకు వెళ్తా

ప్రజా సేవల పట్ల మక్కువ – పార్టీ ఆదేశాలకు కట్టుబాటు – కష్టపడి ఎదిగిన రైతు కుటుంబానికి వారసుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ అన్నారు,అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలు వినిపించుకొని పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్న నాయకుడు ఐలాపూర్ మాణిక్...

Translate »