Monthly Archive: October 2025

హైతాబాద్ గ్రామంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల, అక్టోబర్ 29 : షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో మైక్రోసాఫ్ట్ అనుసంధానంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, యువత తమ వృత్తి అభివృద్ధికి ఉపయోగపడే పరికరాలను అందుకున్నారు. కుట్టుమిషన్లు,...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అగ్రస్థానం

జ్ఞానతెలంగాణ,ముంబై,అక్టోబర్ 29 : భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో...

అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఖాయం!

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌,అక్టోబర్ 29: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి వ్యూహాత్మక అడుగు వేసింది. మాజీ భారత క్రికెటర్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మొహమ్మద్‌ అజారుద్దీన్‌‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. మైనారిటీ వర్గానికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం...

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నల్లగొండ జిల్లా మర్రిగూడ ప్రతినిధి, (అక్టోబర్ 29): జ్ఞాన తెలంగాణ : తుఫాన్ కారణంగా ఇటీవల కురుస్తున్న వర్షాల్లో భాగంగా మర్రిగూడ మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఏర్పడిన వరద నీటి ప్రవాహ పరిస్థితిని ఎస్ ఐ కృష్ణ రెడ్డి బుధవారం...

షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని పౌల్ట్రీ రైతుల ఆస్తి పన్ను బకాయిల రద్దు పట్ల హర్షం

జ్ఞానతెలంగాణ,షాద్ నగర్,అక్టోబర్ 29: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల పౌల్ట్రీ రైతులకు విధించిన ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ను తీసుకురావటం పై షాద్ నగర్ పౌల్ట్రీ రైతులు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట నాయకులు పాతూరి...

రావులపల్లిలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల, అక్టోబర్ 29 : చేవెళ్ల నియోజకవర్గంలోని రావులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పి. కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పి. ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్య నాయకులు...

రూ.1.41 కోట్లు విలువైన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 29 : చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య మరియు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కలిసి శంకర్ పల్లి, చేవెళ్ల ఎంపీడీఓ కార్యాలయాలలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శంకర్...

దేవుని ఎర్రవల్లి గేటు వద్ద రోడ్డు ప్రమాదం

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి,అక్టోబర్ 29 : ఈరోజు ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో చేవెళ్ల నుండి శంకర్‌పల్లి వైపు వెళుతున్న డీసీఎం వాహనం దేవుని ఎర్రవల్లి గేటు వద్దకు రాగానే అదుపు తప్పి, దేవుని ఎర్రవల్లి గ్రామానికి వెళ్తున్న షిఫ్ట్ కారును ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో షిఫ్ట్...

భారత్ చేతిలో ఆఫ్ఘనిస్థాన్ కీలుబొమ్మ..

– మాపై దాడి చేస్తే 50 రెట్లు తీవ్రంగా స్పందిస్తాం: పాక్ రక్షణ మంత్రి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తమ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కాబూల్ ప్రభుత్వం ఢిల్లీ చేతిలో ఒక సాధనంగా మారిందని పాకిస్థాన్ రక్షణ శాఖ...

ఎంజిఎం హాస్పిటల్‌కి కొత్త ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డి నియామకం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కీలక నియామకం చేపట్టింది. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డిను వరంగల్‌ ఎంజిఎం (MGM) హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే...

Translate »