Monthly Archive: September 2025

కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ఆశయాలు వర్ధిల్లాలి

జ్ఞాన తెలంగాణ రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రతినిధి :ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి స్మారక స్థూపానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించిన సీపీ(ఐ)ఎమ్ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ...

DARE కళాశాలలో ఏఐ,రోబోటిక్స్ &ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ పై సెమినార్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, సెప్టెంబర్ 13:ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ, రోబోటిక్స్ మరియు ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఏఐ నిపుణుడు బి. సతీష్ కుమార్...

యూరియా కోసం రైతుల ఆరి గోస

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, సెప్టెంబర్ 13 :ఆరుగాలం కష్టపడి ఉన్న భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులను యూరియా కలవర పెడుతుంది. ఒక్కసారిగా యూరియా కొరత ఏర్పడడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సకాలంలో యూరియా దొరకపోవడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రైతులు తిండి తిప్పలు మాని పొద్దుమావు లేకుండా...

ఇండియాలో క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరవుతారా ?

గత కొంతకాలంగా భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో పలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రష్యా నుంచి భారత్ అధిక చమురు కొనుగోలు చేయడంపై మండిపడ్డ ట్రంప్ భారత్ పై 50శాతం టారిఫ్లను విధించారు. తర్వాత వందశాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు భారత్ ఏమాత్రం చలించలేదు. తమ...

210 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా

జ్ఞాన తెలంగాణ,భూపాలపల్లి, సెప్టెంబర్ 11:జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి మేళాను జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం 11 గంటలకు భూపాలపల్లి గడప మెన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు.ఈ మినీ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థ వరుణ్ మోటార్స్...

మిషన్ భగీరథ నీటి సరఫరా నాలుగు రోజులపాటు నిలిపివేత

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు శంకర్ పల్లి మున్సిపాలిటీ మరియు మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయబడుతుందని చేవెళ్ల సబ్ డివిజన్ ఇంజినీర్ చల్మారెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లాలోని కమ్మదనం నుంచి కడ్తాల్ వరకు గేట్వాల్స్, పైప్‌లైన్‌ల...

మృతుల కుటుంబాలకు ప్రసన్నరాజ్ పరామర్శ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలోని పద్మశాలికాలనీ చెందిన ఆకుల ఎల్లమ్మ, అంబేద్కర్ నగర్ కు చెందిన గోపగాని ముత్తయ్య అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ పార్టీ నాయకులతో కలిసి మృతదేహాలను సందర్శించి పూలమాల వేసి...

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ వొకేషనల్‌ కోర్స్‌ సెంటర్‌ లో వొకేషనల్‌ కోర్సులకు దరఖాస్తులు

దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభ వొకేషనల్‌ కోర్స్‌ సెంటర్‌లో వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్‌, హెల్త్‌కేర్‌ మల్టీపర్పస్‌ వర్కర్‌, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌, డయాలసిస్‌ అసిస్టెంట్‌, ప్రీ ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ తదితర సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరేందుకు కనీస...

మొకురాల స్వర్ణలతకు డాక్టరేట్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్‌ గ్రామానికి చెందిన మొకురాల రామేశ్వర శర్మ, సరోజ దంపతుల చిన్న కుమార్తె స్వర్ణలత డాక్టరేట్‌ అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా స్వర్ణలత పనిచేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రముఖ...

కవిత గెంటేశారు సరే మరి హరీష్‌కు మద్దతు ?

బీఆర్ఎస్ పార్టీలో కనిపించని రాజకీయం ఇంకా ఇంకా జరుగుతోంది. హరీష్ రావు, సంతోష్ రావుపై ఆరోపణలు చేశారని కవితను సస్పెండ్ చేశారు. కవిత కూడా సస్పెన్షన్ విషయం పట్ల పెద్దగా బాధపడలేదు. తన రాజకీయం తాను చేయాలనుకున్న పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మరక పడింది...

Translate »