Daily Archive: September 3, 2025
జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి :వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడా గ్రామ మాజీ సర్పంచ్ రాచన్నను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం శంకర్పల్లిలోని గాయత్రి ఆసుపత్రిలో పరామర్శించారు.మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన రాచన్న ప్రస్తుతం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్...
– 8న తిరిగి స్వామి దర్శనం ప్రారంభం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు సోమవారం...
జ్ఞాన తెలంగాణ, హత్నూర ప్రతినిధి :హత్నూర లోని కొన్యాల, పన్యాల గేట్ దగ్గర గల కూపరేటివ్ సోసైటీ వద్ద రైతులు యూరియా బస్థల కోసం ఆందోళనలు చేశారు ఉదయం నుంచి గంటల పాటు పడిగాపులు కస్తూ ఆధార్ కార్డు తో క్యూ లో నిల్చొని ఒక్క ఆధార్...
చేవెళ్ల,మోహినాబాద్,సెప్టెంబర్ 03 : మోహినాబాద్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను 2డి యామినేషన్, 3డి మల్టీ మీడియా, విభాగాల్లో బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి...
కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఛాంబర్ లో రిజిస్టర్ రామ్ చందర్ గారిని కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించిన సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య తదనంతరం, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పలు విద్యార్థి సమస్యల పైన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావలసిన స్కాలర్...
బల్మూరు మండలం పోలిశెట్టిపల్లిలోని MPUPS పాఠశాలకు వెళ్లే రహదారికి సిసి రోడ్డు వేయాలని స్వేరోస్ మండల అధ్యక్షుడు బాబు వస్కుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలోని సూపరిండెంట్ జగదీష్ కు బుధవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ పాఠశాలకు వెళ్లేదారి అస్తవ్యస్తంగా ఉందన్నారు....
జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో : ప్రతి 500 పశువులకు ఒక గోశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రత్యక్షంగా 30 నుంచి 40 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. పరోక్షంగా మరో 75 నుంచి 100 మందికి జీవనోపాధి అవకాశాలు ఏర్పడతాయని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 3,92,669 మంది...
కాళేశ్వరంపై సీబీఐ ఎంట్రీ.. జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : కాళేశ్వరం అక్రమాలపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. రాష్ట్రానికి సీబీఐ రాకుండా 2022లో గత ప్రభుత్వం నిషేధం విధిస్తూ జీవో ఇవ్వగా, ఇప్పుడు కాళేశ్వరంపై విచారణ కోసం ఆ జీవోకు ప్రత్యేకంగా సడలింపు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఎటూ తేలకపోవడంతో.. వాటిని మరో రెండుమూడు నెలలు వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకోసం హైకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనతోప్రభుత్వం ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీలోగా గ్రామపంచాయతీ ఎన్నికలు...