Monthly Archive: August 2025

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలి : పింజర్ల సైదులు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 :ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు పెంజర్ల సైదులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశ వర్కర్లు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లకు...

ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికలకు ఉపాధి : ఎక్సైజ్ జమీందార్ ఎస్ కే జావిద్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 19 : ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలో ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. ఈ...

సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహణపైన చర్యలు తీసుకోవాలి

జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి ఆగస్టు 19 :హైదరాబాద్ లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులను కలిసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల కలిసి జిల్లాలో అక్రమ...

“రాజీవ్ ఆరోగ్యశ్రీ” నా ప్రాణాలను కాపాడింది

జ్ఞాన తెలంగాణ,చిట్యాల,ఆగస్టు19,2025 : తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబాలకు పేదలకు ఖరీదైన శస్త్ర చికిత్సలు ఇతర వైద్య చికిత్సలు ఉచితంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఉమ్మడి...

ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్‌ చేసి గర్భిణి ప్రాణం తీసిన ఆర్ఎంపి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆర్‌ఎంపీ మాఫియా అక్రమాలు కలకలం రేపుతున్నాయి. బాలాజీ ఆస్పత్రి పేరిట కేంద్రం ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆర్‌ఎంపీ శ్రీనివాస్‌ ఒక మహిళకు లింగ నిర్ధారణ చేసి ఆడబిడ్డ అని తేలడంతో అబార్షన్‌ చేశాడు....

ఏసీబీ వలలో ఆమనగల్ తహశీల్దారు,సర్వేయర్

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : ఏసీబీ దాడులు చేసి ఎంతో మంది అవినీతి అధికారులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నా రాష్ట్రంలో అవినీతికి మాత్రం తెరపడటంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోట లంచాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.ఆమనగల్‌...

ఆసియా కప్‌కి భారత జట్టు ప్రకటన..

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. గ్రూప్ ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, యూఏఈ,...

యూరియా కష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం : సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను తక్షణం సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేటాయించిన మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులకు వివరించిన విషయాన్ని...

వీర జవాన్ “నీరటి చంద్రశేఖర్ ముదిరాజ్ “జవాన్” రెండవ వర్ధంతి

జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, ప్రతినిధి,ఆగస్టు 20: స్వామి వివేకానంద సేవాసమితి కొందుర్గు వారి ఆధ్వర్యంలో వీరమరణం పొందిన వీర జవాన్ “నీరటి చంద్రశేఖర్ ముదిరాజ్ “జవాన్” రెండవ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు...

అమెరికాలో 6,000 మందికి విద్యార్థి వీసాలు రద్దు..!

అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల(USA Visa)ను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్టులో పేర్కొంది. అమెరికా...

Translate »