Monthly Archive: August 2025
జ్ఞాన తెలంగాణ, బాన్సువాడ ప్రతినిధి,ఆగస్టు 27: బాన్సువాడ : బాన్సువాడ మండలం బిర్కూర్ మంజీర పర్యక ప్రాంతానికి వెళ్లే పోలీస్ స్టేషన్ సమీపంలో గల శతాబ్దాల కాలం నాటి జోడి లింగాల ఆలయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఈ దేవాలయానికి భూములు ఉన్నప్పటికీ...
జ్ఞాన తెలంగాణ,వేలూరు పాడు: ఏలూరు జిల్లా, వేలేరుపాడు మండలం, కోయమాదారం గ్రామానికి చెందిన నాగుల మంగారాణి (రమణయ్య కుమార్తె) అసాధారణ విజయాన్ని నమోదు చేశారు. 2025 ఆగస్టు 22న వెలువడిన ఏపీ డీఎస్సీ ఫలితాలలో ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించడం ద్వారా ఆమె కృషి, పట్టుదల ఎంత...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపికబురు అందించింది. వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని,...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 23 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన నిధులు రూ.2లక్షల తో ఏర్పాటు చేసిన (ఆర్వో ప్లాంట్) నీటి...
గ్రామీణ యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగావకాశం జ్ఞాన తెలంగాణ,యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (జలాల్పూర్, పోచంపల్లి మండలం) గ్రామీణ నిరుద్యోగ యువతీ–యువకుల కోసం ఉచిత శిక్షణా కార్యక్రమాలను ప్రకటించింది. ఈ...
హైకోర్టులో నిరాశ… కాళేశ్వరం నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, తమ హయాంలో...
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితమంతా కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం, కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి పాత్ర...
భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన సురవరం గారు చివరి వరకు...
బివియం రాష్ట్ర కన్వీనర్ భూంపల్లీ రవితేజ ఈ నెల 31 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్న బాంసెఫ్ మరియు రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ 12వ రాష్ట్ర మహాసభలకు తెలంగాణ నలుమూలల నుండి విద్యార్థిని విద్యార్థులు యువకులు నిరుద్యోగులు మేధావులు తరలి రావాలిని భారతీయ విద్యార్థి...
లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీశ్రీశ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన...