Daily Archive: August 22, 2025

సంతాపూర్ లో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీశ్రీశ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన...

గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం..

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 22 : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తునున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ...

తెలంగాణలో వ్యవసాయ భూములకు రెక్కలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్గెట్వ్యాల్యూ భారీగా పెరగనుంది. గరిష్టంగా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌ ఓఆర్ఆర్పరిసర ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ప్లాట్ల విలువ కూడా మూడింతలు పెరిగే చాన్స్ ఉంది. అలాగే అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల మార్కెట్ విలువ కొద్దిమేర పెరగనుండగా, కమర్షియల్స్పేస్రేట్లు మాత్రం తగ్గనున్నాయి....

14 మంది అధికారులకు ఐపీఎస్లుగా పదోన్నతి

రాష్ట్ర పోలీసు సర్వీసుకు చెందిన 14 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు కన్ఫర్డ్ ఐపీ ఎస్లుగా పదోన్నతి లభించింది. బి. లక్ష్మీనారాయణ, కె. ఈశ్వరరావు, కె. చౌడేశ్వరి, ఇ. సుప్రజ, కేవీ శ్రీనివాస రావు, కె. లావణ్య లక్ష్మి, ఎ.సురేష్బాబు, డి. హిమావతి, కె. లతా మాధురి,...

లొంగిపోయిన ఇద్దరు సీనియర్ మావోయిస్టులు

లొంగిపోయిన ఇద్దరు సీనియర్ మావోయిస్టులు ఇద్దరు సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు రాచకొండ సీపీ సుధీర్ బాబు ముందు లొంగిపోయారు. మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు సునీత(62), ఏరియా కమిటీ సభ్యుడు చెన్నూరి హరీష్(35) అలియాస్ రామన్న అలియాస్ కాకరాల...

పెరిగిన టమాటా ధరలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : రాష్ట్రంలో టమాటా (Tomato) ధరలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు ధరలు పడిపోయి కిలో టమాటా ధర రూ.20 నుంచి 30 ఉండగా, తాజాగా ఒక్క సారిగా పెరిగింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.60 నుంచి 70పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ...

తెలంగాణాలో లక్షకుపైగా పనుల జాతర..

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, అంగన్వాడీలు, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడం కోసం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పనుల జాతర ఘనంగా ప్రారంభం అయింది.2 వేల 198...

బాల బాలికల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు : ఖమ్మం అర్బన్ MEO శైలజ

బాల బాలికల కోసం ప్రత్యేక ఆధార్ సెంటర్ ఏర్పాటు : ఖమ్మం అర్బన్ MEO శైలజ జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 21:బాల బాలికల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆధార్ అప్డేట్, నూతన ఆధార్ కార్డు, ఏర్పాటుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు చేశారు ,...

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన పంచాయతీ సెక్రెటరీ: కోట సునీత సస్పెండ్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 21: ఖమ్మం జిల్లా వైరా మండలం లో గొల్లపూడి గ్రామపంచాయతీ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నది అని గ్రామ ప్రజల ఆరోపించడంతో కలెక్టర్ సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో రికార్డును పరిశీలించగా 6,66,000/- లక్షల రూపాయలు దుర్వినిగా చేశారని...

నారాయణ పురం లో ప్రభుత్వ పాఠశాల ఆటస్థలం కబ్జా

నారాయణ పురం లో ప్రభుత్వ పాఠశాల ఆటస్థలం కబ్జా జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట (నారాయణ పురం) ప్రతినిధి :నారాయణపురం గ్రామంలో పెచ్చు మీరుతున్న కుల రాక్షసి.SC ST లను కులం పేరుతో దూషిస్తున్న అగ్ర వర్ణాలు,.మేము మాత్రమే బ్రతకాలి అనే ధోరణిలోనే అగ్ర కులాల మాటలు ఉన్నాయంటూ...

Translate »