Daily Archive: August 18, 2025

గో బ్యాక్ మార్వాడీ ఎందుకంటే…

దోపిడీ వ్యాపారి గో బ్యాక్ వెనక పెద్ద కథే ఉంది.. వాడు వ్యాపారంతో పాటు విద్వేషాన్ని ,విద్వేషంతో కూడినరాజకీయాలను వెంట పెట్టుకుని పట్టణాలను ముట్టడిస్తూ పల్లెలకు వస్తున్నాడు. అమాయకంగా నవ్వుతాడు. మనుషులను ప్రేమించడు కానీ పశువులను పోషిస్తున్నానని చెబుతాడు. ఒక పండగ పూట నెమ్మదిగా ఒక విద్వేష...

టీ ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : టీ-ఫైబ‌ర్ (T Fiber) ప‌నులు జ‌రిగిన తీరు, ప్ర‌స్తుత ప‌రిస్థితి, భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్రమైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ ప‌నులు చేసిన కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కు నోటీసులు ఇచ్చి ప‌నులు...

కాంగ్రెస్ పార్టీ గ్రామకమిట్టి ఆధ్వర్యంలో ఎమ్ ఎల్ ఏ జన్మదిన వేడుకలు

జ్ఞానతెలంగాణ, నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 18: నల్లబెల్లి మండలం లోని రామతీర్థం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లొ నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామపాటి అధ్యక్షుడు మెరుగు శ్రీను,ఉపాధ్యక్షుడు చిర్ర నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు...

సినిమా అభివృద్ధికి సంపూర్ణ సహకారం:రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ హైదరాబాద్ నగరాన్ని నిలుపాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామ‌ని తెలిపారు. 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ...

రేపటి నుండి తెలంగాణలో చల్లని వాతావరణం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రేపటి నుండి ఆగస్టు 22 వరకు తెలంగాణలో వాతావరణం సాధారణం కంటే చల్లగా ఉంటుంది. భూమి మరియు సూర్యుడు మధ్య దూరం సాధారణం కంటే ఎక్కువగా పెరగడం (అప్హెలియన్) కారణంగా సూర్యరశ్మి భూక్షేత్రానికి తక్కువగా చేరుతుంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు కొంత తగ్గి చల్లగా...

పి ఆర్ టి యు టి ఎస్ సిపిఎస్ మహా ధర్నా

పోస్టర్ ఆవిష్కరించిన పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్ జ్ఞాన తెలంగాణ నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి , ఆగస్టు 18:పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నల్లబెల్లి పి ఆర్ టి యు మండల శాఖ ఆధ్వర్యంలో...

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి : నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో సోమవారం నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన పైపులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నసురుల్లాబాద్ మండలం దుర్కి మాధర్నా చెరువు శివారులో చోటుచేసుకుంది. దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు ( 28 )...

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 18 : విద్యార్థి నులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గది, భోజనం, రికార్డులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న...

NSUI – JNTUH ఆద్వర్యంలో హెల్ప్ డెస్క్

NSUI – JNTUH ఆద్వర్యంలో హెల్ప్ డెస్క్ బి. టె.క్ మెదటి సంవత్సర విద్యార్థులకు ఓరింయటేషన్ సందర్బంగా జె. న్. టి. యు NSUI హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు తల్లితండ్రులకు క్యాంపస్ గురించి వివరించి, తమకు ఉన్న సందేహాలకు సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమం...

సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్…హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఓఎంసీ కేసులో వీరిద్దరూ A8, A9 నిందితులుగా ఉండగా తదుపరి విచారణను కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.

Translate »