Monthly Archive: August 2025
కడమంచి వారి విద్య కుసుమం – ఆడపిల్లల చదువు వెలిగించిన దీపం జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: “విద్యే ఒక మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఆ శక్తి ఆడపిల్లల్లో వికసిస్తే అది కుటుంబానికే కాక, సమాజానికీ వెలుగునిస్తుంది” అన్న సత్యాన్ని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చందిప్ప...
ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భద్రత, భరోసా. ఆ ఉద్యోగి మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా జీవితాంతం ఆర్థిక, సామాజిక రక్షణతో సుఖంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. “పెన్షన్ లేని టెన్షన్ జీవితం” నేటి ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కొంటున్న నిజం అని చెబుతున్నారు...
నేడు హైదరాబాద్ కు రానున్న ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు వస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి తెలిపారు....
ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం – అయోమయంలో ఓటర్లు జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి:ఓటర్ లిస్ట్ తయారీలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల శంకర్పల్లి మండల పరిధిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు గ్రామంలో జరిగిన అవకతవకలు ప్రజల్లో ఆగ్రహం రేపుతున్నాయి. నివసించేది ఒక వార్డులో కాగా,...
జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పవిత్రమైన దేవాలయంలో సేవభావంతో పనిచేయాలని టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.పట్టణ పరిధిలోని శ్రీ ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్...
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:ఆగస్టు 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, కాలేశ్వరం నివేదిక ప్రధాన అంశాలుగా చర్చకు వచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్ :స్థానిక సంస్థలలో బీసీ వర్గాల...
నల్లబెల్లిలో కల్తీ మొక్కజొన్న విత్తనాల “మాయా”జాలంనష్టపోతున్న అమాయకపు రైతులు జ్ఞాన తెలంగాణ ,వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి:వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో కల్తీ విత్తనాల ప్రభావం ఫలితం కనిపిస్తుంది .వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు లేదా వ్యవసాయదారుడు అని అంటారు. తెలంగాణలో...
జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 27: విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి ఆనందం సుఖసంతోషాలు అభివృద్ధి నింపాలని ఈ పర్వదినం మనందరికీ ఐక్యత సమానత్వం సద్భావనల పండుగగా నిలవాలి గణేశుడు అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలి అలాగే ఆయన రాష్ట్రంలోని ప్రజలంతా పర్యావరణానికి...
బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ను ప్రారంభించిన భీమ్ భరత్ శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నీ ఖాసిం భాష వారి బోజన్ రెస్టారెంట్ & కేఫ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ఈ...
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో...