Monthly Archive: July 2025
జ్ఞాన తెలంగాణ,ఝరాసంగం, మండలం,జులై 10 : కుప్పనగర్ గ్రామంలో ఇందిరా మహిళశక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా.సీసీ యాదయ్య మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటినా ప్రతి మహిళా సంఘంలో చేరాలని తెలియజేశారు. ఇందిరామహిళశక్తి లో మహిళశక్తి క్యాంటీన్ మహిళా పెట్రోల్ బాంక్.రుణ భీమా...
ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి – టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి -సైదులు– ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి -నేషనల్ కమిటీ మెంబర్– బి. దేవేందర్ జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ప్రతినిధి,జులై 09 :జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టి డబ్ల్యూ జె ఎఫ్ రంగారెడ్డి...
జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,జులై 10 :గురుపౌర్ణమి సందర్భంగా సతీ సమేతంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబా ఆలయం,కల్కి చెరువు వద్ద సాయిబాబా ఆలయం, బాన్సువాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్,జూలై 10 : మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి జన్మదిన వేడుకలు గురువారం కట్టంగూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని వడ్డె సైదిరెడ్డిచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు....
జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ (భారత మూల వాసుల ఫోరమ్ ) తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా దాసోజు లలిత గారికి హైదరాబాద్ కార్యాలయం లో నియామక పత్రాన్నీ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ అధ్యక్షులు బీరయ్య యాదవ్. మాట్లాడుతూ...
నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కందుకూరి కృష్ణ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి : నేటివ్ ఇండియన్స్ ఫోరమ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కందుకూరి కృష్ణ ను నియమించిన జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ములనివాసుల...
భారత ప్రతిష్ఠాత్మక గగన్యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్పై రెండు హాట్ టెస్టులు జూలై 3న మహేంద్రగిరిలో విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో వెల్లడించింది. ఈ టెస్టులతో విశ్వాసం పెరిగిందని, త్వరలో పూర్తి వ్యవధి టెస్టులు నిర్వహిస్తామని ఇస్రో...
BRS పార్టీ మహిళా శక్తి పేరిట పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్న మహిళలతో బలమైన కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర BRS పార్టీ మహిళ నాయకురాళ్లను ఆదేశించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పలువురు కేంద్ర...
లంచం కేసులో మిర్యాలగూడ డిప్యూటీ తహశీల్దార్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ..!! జ్ఞానతెలంగాణ,నల్లగొండ : నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో మిర్యాలగూడ విభాగానికి చెందిన డిప్యూటీ తహశీల్దార్ షేక్ జావీద్ అవినీతి కేసులో పట్టుబడ్డాడు. ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, స్వాధీనపరచిన మూడు వాహనాలకు...