Daily Archive: July 12, 2025
రాష్ట్ర అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(ఎఫ్సీఆర్ఐ) సిద్దిపేట జిల్లా ములుగులో బీఎస్సీ(హానర్స్) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.ఈ నెల 15 వరకు అవకాశం కల్పించినట్టు ఆ సంస్థ డీన్ ఎస్జే ఆశ ప్రకటనలో తెలిపారు.
జ్ఞాన తెలంగాణ,జహీరాబాద్ప్ర,తినిధి జులై 12 :జరసంఘం మండల కేంద్రంలో ఆర్యవైశ్య భవన్ లో బీసీ జేఏసీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు నరసింహ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఇప్పుడున్న పార్టీలు...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి : ఆషాఢమాసంలో తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల జాతర. హైదరా బాద్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి అమ్మవారి బోనాల సంబురం చూడటాని కి రెండు కళ్లు సరిపోవు, బోనాల మరుసటి రోజు జరిగే...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆడిపోసుకోవడం. ఆయన జపం చేయడం తప్ప సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన తెల్వదని తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కేశంపేట్...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని జుబ్లీహిల్స్లో గల తన నివాసంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్తో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే అంశంపై ఈ సందర్భంగా వారు చర్చలు జరిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం...
జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ :భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి తిరిగి వచ్చిన అనంతరం వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. యాక్సియమ్-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన శుభాంశు శుక్లా, ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమికి...
‘ఎక్స్’ యూజర్స్ కు గుడ్ న్యూస్ : ఎలాన్ మస్క్ ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అప్పటి వరకు ఉచితంగా ఉన్న ట్విట్టర్ బ్లూ టిక్ ఖాతాలకు పెయిడ్...
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :1 రేషన్ కార్డుకు దరఖాస్తు చేసిన వారు తమకు కార్డు వచ్చిందో, లేదో ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. మీ ఫోన్లో https://epds.telangana.gov.in 👈వెబ్సైట్ ఓపెన్ చేయాలి. స్క్రీన్ మీద Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి FSC Application...
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, 22 వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి జస్టిస్ గవాయ్ గారు హైదరాబాద్ వచ్చారు. ఈ...