Monthly Archive: June 2025
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ చెప్పిన శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్ జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నూతన గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారులు ఇసుక విషయంలో ఇబ్బంది పడవద్దని.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టోకెన్ ద్వారా ఉచితంగా ఇసుకను...
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉచిత ఇసుక కోసం గ్రామ సెక్రెటరీ ని సంప్రదించండి జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నూతన గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారులు ఇసుక విషయంలో ఇబ్బంది పడవద్దని.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టోకెన్ ద్వారా మీకు ఉచితంగా...
సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి : హైకోర్టు జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ (స్మార్ట్ ఎడిషన్ ) :గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమకు...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్(వెబ్ డెస్క్) :ప్రజలే నేరుగా ఆన్లైన్లో ఇసుకను బుకింగ్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గవర్నెన్స్కు ఆన్లైన్ వేదికగా ఉన్న ‘మీ సేవ’ద్వారా ఇసుక బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు సులభ రీతిలో పారదర్శకంగా, సమర్థవంతంగా ఇసుకను సరఫరా చేసే విధానాన్ని అందుబాటులోకి...
– ముఖ్య అతిథిగా హాజరైన భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పంటకి పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000/- చొప్పున మన చేవెళ్ళ నియోజక వర్గం లోని ప్రతి రైతుకి తన...
కాగజ్ నగర్ లో ప్రవీణ్ కుమార్ విస్తృత పర్యటన1 – ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ అవినీతి – పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరిక– పలువురి పరామర్శ,పండ్ల పంపిణీ – డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. జ్ఞానతెలంగాణ,కొమురంభీం ఆసిఫాబాద్ :కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన...
యోగాను సైన్సు ఎందుకు అంగీకరించదు? కొన్నేళ్ళ క్రితం వరకూ శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మోట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపడం వంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే! గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయపు పనులు...
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జూన్ 20 :రైతు రాజ్యం అంటూ చెప్పుకుంటూ రైతులకు రైతు భరోసా కు శఠ గోపం పెడితే ఎలా అని, అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని తెరాస సీనియర్ నాయకులు దుద్యాల శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్...
డైరెక్ట్ లింక్…⬇️ https://pecet.tgche.ac.in/PECET/PECET_Rank_Card_25RC.aspx
-మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని అన్నానని అన్నారు. కేబినెట్లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతానని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు బహిరంగంగా ప్రకటన...