Monthly Archive: April 2025

శంకర్ పల్లి లో గాలి వాన బీభత్సం- విద్యుత్ కి అంతరాయం

– శంకర్పల్లి లో పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం – చీకట్లోనే పలు గ్రామాలు జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లో ఈరోజు సాయంత్రం వీచిన గాలి దుమారానికి,చెట్లువిరిగిపోయాయి,విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు మూడు గంటలుగా విద్యుత్ అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ప్రజలందరూ...

నేచర్ లేనిదే ఫ్యూచర్ లేదు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం – పచ్చని భూమి కోసం సంకల్పం మనమందరం జీవించేది ఒకే భూమిపై. ఈ భూమే మన ఊపిరికి ఆక్సిజన్, మన బతుకుకు ఆధారం. అలాంటి భూమిని మనం పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా...

టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్: నామినీకి రూ. 6 లక్షల క్లెయిమ్ చెక్కు అందజేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్: నామినీకి రూ. 6 లక్షల క్లెయిమ్ చెక్కు అందజేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 21, 2025: టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజుర తాలూకా ముండి గేట్ గ్రామానికి చెందిన దివంగత...

సూడాన్ లో సంక్షోభం: ప్రపంచ బాధ్యతకు పిలుపు

సూడాన్ లో సంక్షోభం: ప్రపంచ బాధ్యతకు పిలుపు జ్ఞానతెలంగాణ,జ్ఞాన దిక్సూచి, ఏప్రిల్ 21:సూడాన్ సంక్షోభం, 2023 ఏప్రిల్‌లో ప్రారంభమై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ విపత్తు, ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా మారణహోమంగా నిలిచింది, అయినప్పటికీ అంతర్జాతీయ దృష్టిలో మసకబారుతోంది. సూడాన్ సాయుధ దళాలు (ఎస్.ఏ.ఎఫ్) మరియు ర్యాపిడ్...

బిజెపి విధానాలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం షురూ

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలపై కాంగ్రెస్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. తొలివిడతలో మీడియా సమావేశాల ద్వారా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం రాత్రి అన్ని రాష్ట్రాలకు 57 మంది అధికార ప్రతినిధులను ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల...

హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అవసరమని అన్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితోపాటు పర్యావరణ పరిరక్షణకు తమ...

యూనివర్సిటీ లలో ప్రొఫెసర్లు లేరు… పరిశోధన సాగేదెలా..?

2,060కి పైగా పోస్టులు ఖాళీ జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21: రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత పరిశోధన విద్యపై ప్రభావం చూపుతున్నది. తగినంత మంది ప్రొఫెసర్లు లేక పరిశోధనలకు గైడెన్స్‌ కరువైంది. ఫలితంగా అసలు పరిశోధనలే మూలనపడ్డాయి. ఇప్పుడు ఇదే సాకుతో ఉస్మానియా, జేఎన్‌టీయూ వంటి కొన్ని...

ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు 

– రత్నం నాని, జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ప్రతినిధి ప్రియమైన మానవ సోదర సోదరీమణులారా,ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శాంతి, ఆనందం, ఆశతో నిండిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యేసు శిలువపై చేసిన త్యాగం, మానవాళిపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమకు...

Translate »