Daily Archive: April 30, 2025

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతిలో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 1.47 శాతం పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం, గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం ముంది. ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ...

ఫలితాలు ఓ మైలురాయి మాత్రమే – అంతిమ గమ్యం కాదు

పరీక్ష ఓ టెస్ట్ మాత్రమే – జీవితం కాదు! తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఇప్పుడే విడుదలయ్యాయి.ఈ సమయంలో విద్యార్థుల హృదయాల్లో ఉత్కంఠ, ఆశ, ఆందోళన – అన్నీ కలగలిసి ఉన్నాయి. కొందరి ముఖాల్లో చిరునవ్వులు, మరికొంత మంది మనసుల్లో నిశ్శబ్ద గందరగోళం. ఇది...

ఫలితాలు ఓ మైలురాయి మాత్రమే – అంతిమ గమ్యం కాదు

పరీక్ష ఓ టెస్ట్ మాత్రమే – జీవితం కాదు! తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఇప్పుడే విడుదలయ్యాయి.ఈ సమయంలో విద్యార్థుల హృదయాల్లో ఉత్కంఠ, ఆశ, ఆందోళన – అన్నీ కలగలిసి ఉన్నాయి. కొందరి ముఖాల్లో చిరునవ్వులు, మరికొంత మంది మనసుల్లో నిశ్శబ్ద గందరగోళం. ఇది...

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!!

పాకిస్థాన్ కు షాక్.. 5వేల మంది సైనికుల రాజీనామా!! జ్ఞానతెలంగాణ, సెంట్రల్ డెస్క్ : భారత జవాన్ల దెబ్బకు పాక్ సైనికులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో 5వేల మంది పాకిస్థాన్ సైనికులు రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక రిటైర్మెంట్ తీసుకున్న 40వేల మంది...

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా?

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్‌ను పెంచే అవకాశాలు ఉన్నట్టు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్‌ అధికారి...

Translate »