Monthly Archive: March 2025
రేషన్ కార్డుదారులు అలర్ట్.. ఈ పని చేయకుంటే ఏప్రిల్ నుంచి ఉచిత రేషన్ అందదు!కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు అవసరం. మీ ఈ-కెవైసి ఇప్పటికే పూర్తయి ఉంటే, ప్రభుత్వం మీకు ఈ పథకం ప్రయోజనాలను అందించడం...
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు.మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ గా గుర్తింపు,జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది అతడేనని గుర్తించిన యువతిదీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
SLBC టన్నెల్లో మరో మృతదేహం వెలికితీత..!! నాగర్కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్...
నిజాలు వెల్లడించి, బీజేపీ పునాదులు షేక్ చేస్తున్న- ‘గ్రోక్ ఏఐ’ నిత్యం అసత్యాలతో దశాబ్ది కాలంగా చెలరేగే బీజేపీ డిజిటల్ ఆధిపత్యాన్ని ఎలాన్ మాస్క్ ‘గ్రోక్ (ఏఐ)’ అనే బుల్డోజర్ తో పునాదులు తో సహా సమూలంగా కూల్చివేస్తుంది. భారత రాజకీయాలలో బీజేపీ తప్పుడు కథనాలు ,...
బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తులు చేవెళ్ల,మొహీనాబాద్,మార్చి 25 :మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6,7,8,9వ తరగతుల సీట్లను చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 31 లోగా దరఖాస్తు...
ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది : ఆశీర్వాదం ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది అని యం ఈ ఎఫ్ సలహా దారుడు ఆశీర్వాదం అన్నారు. నిన్న శంకర్ పల్లి లో ముస్లిం ఉపాధ్యాయులు ఐనా అక్బర్ (యం ఈ ఓ),సలీం పాషా(టి యు TUWJ...
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.. పంజాబ్ పోలీసుల చర్యపై ఆగ్రహం జ్ఞానతెలంగాణ,చండీగఢ్ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది....
జోగులాంబ : పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కేంద్ర సమన్వయకర్త దాగిళ్ల దయానందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్ లు హాజరయ్యారు.జోగులాంబ గద్వాల బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వారిని మర్యాదపూర్వకంగా...
ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్ను నమోదు చేశాడు. దీంతో రాజస్థాన్ ఐపీఎల్ వేలంలో ఖర్చు చేసిన రూ. 12 కోట్లు బూడిరలో పోసిన పన్నీరులా...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్:ప్రగతిశీల మహిళా సంఘం (POW) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను వ్యతిరేకిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్ లో, మార్చి 23 ఉదయంరౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర అధ్యక్షురాలు జి అనసూయ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా POW జాతీయ...