Monthly Archive: March 2025

శంకర్‌పల్లి మండల ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు

శంకర్‌పల్లి మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని శంకర్‌పల్లి మండల ప్రజలకు మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రంజాన్ ఉపవాస దీక్ష కేవలం...

బిఆర్ఎస్ బలోపేతానికి కొత్త శక్తి – శంకర్ పల్లి మండలంలో బాల్ రాజ్ గౌడ్ చేరిక

బిఆర్ఎస్ బలోపేతానికి కొత్త శక్తి – శంకర్ పల్లి మండలంలో బాల్ రాజ్ గౌడ్ చేరిక జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ మండల అధ్యక్షుడు బాల్రాజ్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో...

కొండకల్ హనుమాన్ ఆలయంలో ఉగాది ఉత్సవం

వంద మందితో హనుమాన్ చాలీసా పారాయణం1 జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో సుమారు వంద మంది కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు....

శంకర్‌పల్లి చౌరస్తాలో ఉగాది ఉత్సవం – హిందూ సంప్రదాయ పరిరక్షణకు పిలుపు

శంకర్‌పల్లి చౌరస్తాలో ఉగాది ఉత్సవం – హిందూ సంప్రదాయ పరిరక్షణకు పిలుపు జ్ఞాన తెలంగాణ శంకర్ పల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో హిందూ సమాజం ఆధ్వర్యంలో కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రధాన అర్చకులు రాజేశ్వరి జోషి పూజాకార్యక్రమాలు...

పీఎం-విద్యాలక్ష్మి పథకం ప్రారంభం

పీఎం-విద్యాలక్ష్మి పథకం ప్రారంభం

ఎంపికైతే రూ.7.5 లక్షలు జ్ఞానతెలంగాణ,జ్ఞాన దీక్షుచి : భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా, మెరిటోరియస్ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ పథకమైన పీఎం-విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా, ఆర్థిక పరిమితులు...

ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల

ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల జ్ఞాన తెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో నిర్వహించిన ఎంబీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్...

ప్రధాని ఆర్ధిక సలహాదారుడిగా సంజయ్ మిశ్రా

ప్రధాని మోదీ ఆర్ధిక సలహా కమిటీ కార్యదర్శిగా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులు అయ్యారు. ఆయన గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చీఫ్ గా పని చేశారు. ప్రధానికి ఆర్ధికపరమైన ముఖ్య సలహాలు ఇచ్చేందుకు ఈ కమిటీ పని చేస్తుంది.

నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల..

నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, మార్చి 25 : దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.అభ్యర్థులు రోల్ నంబర్,బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. https://cbseit.in/cbse

కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైతున్నయ్

కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైతున్నయ్ – అభివృద్ధి లేకున్నా పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్న – స్థానిక ఎన్నికలు ఎప్పుడో ప్రభుత్వానికే తెలియదు – డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్బి,ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. గత 15 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పాలన సాగక ఆగమైతున్నాయని,సర్పంచ్ లు లేక,నిధులు...

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ : యాన్ ఎస్ ఎస్ ఆధ్వర్యoలో ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావారి నర్సాపూర్ శ్రీ Y.N కాలేజీలో ఫిభ్రవరి 3 నుంచి 9 వరకు నిర్వహిoచిన జాతీయ సమైక్యత...

Translate »