Monthly Archive: March 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం..!!

రేపు అధికారికంగా ముగియనున్న ఉపసంహరణ గడువు.. అనంతరం అధికారిక ప్రకటన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయింది.నామినేషన్ల పరిశీలన అనంతరం తెలంగాణలో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ పోటీలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ...

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాచారం పవర్ పాయింట్ ప్రసెన్టేషన్

తెలంగాణా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటనలో భాగంగా తేది 12.03.2025 నాడు జెన్కో , ట్రాన్స్కో, ఇరిగేషన్ సంస్థలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమాచారం పవర్ పాయింట్ ప్రసెన్టేషన్ రూపంలో అధికారులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి చైర్మన్ బక్కి వెంకటయ్య గారి అధ్యక్షతన...

జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం-టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి ఆరోగ్య శాఖ మంత్రి హామీ

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు గాను త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర్ రాజ నరసింహా హామీ ఇచ్చారు.బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర...

స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!! పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది.ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది....

నేడు చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 128 వ వర్థంతి

నేడు చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 128 వ వర్థంతి సావిత్రిబాయి 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని నయగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు.చదువులతల్లి సావిత్రి బాయి మహారాష్ట్ర లో మహాత్మా జ్యోతిరావు ఫూలే సహధర్మచారిణిగా బ్రిటీష్ పాలనాకాలనాటికే మన దేశంలో...

శంషాబాద్ లో ఓ ఆర్ ఆర్ పై ప్రమాదం వ్యక్తి మృతి

కేసు నమోదు చేసిన పోలీసులు శంషాబాద్ ఓఆర్ ఆర్ పై ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని ఓ ఆర్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదంతో ఓ...

కామాపేక్ష లేకుండా బాలిక పెదాలు తాకడం నేరం కాదు: ఢిల్లీ హైకోర్టు

– పోక్సో చట్టం కింద నమోదైన కేసును కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు – శరీరాన్ని తాకడాన్ని, బాలిక సమీపంలో నిద్రించడాన్ని లైంగికదాడిగా పరిగణించలేమన్న కోర్టు – ఇష్టం లేకుండా శరీరాన్ని తాకినందుకు మాత్రం కేసును కొనసాగించవచ్చని స్పష్టీకరణ కామాపేక్ష లేని పెదాల స్పర్శను నేరంగా పరిగణించలేమని ఢిల్లీ...

మహిళలు వారి హక్కుల కోసం పోరాడాలి

మహిళలు వారి హక్కుల కోసం పోరాడాలి జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ మార్చి 9 :భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా లోని మొయినాబాద్ మండల్ లో రెండవ మహాసభ కార్యక్రమానికి మంజుల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి...

కొత్తూరు లో కి జి బి వి విద్యార్థుల ప్రతిభ

ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్ జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి మార్చ్ 10:రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఈగల్ కుంఫు మార్సులర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్...

Translate »