Daily Archive: March 31, 2025
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పీఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం తన సొంత గ్రామమైన మహాలింగాపురంలో ముస్లిం సోదరులతో ఆప్యాయంగా కలిసిన ఆయన, వారితో ముచ్చటిస్తూ రంజాన్...
హెచ్సియు ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థులపై చర్యలను ఖండించారు. స్టూడెంట్స్పై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. సోమవారం మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ. హెచ్సీయూ భూములకు...
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిసింగ్ ను నిన్న రాత్రి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.హరిసింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని, రాజకీయ కక్షతోనే అతన్ని హత్య...
కొత్త సిలబస్ ను ప్రకటించిన సీబీఎస్ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 9-12 తరగతుల సిలబస్ ను CBSE ప్రకటించింది. పాఠశాలలు అనుభవపూర్వక అభ్యాసం, యోగ్యత ఆధారిత అంచనాలు, అంతర్ విభాగ విధానాలపై మార్గదర్శకాలను అనుసరించాలని సూచించబడింది. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, సహకార పాఠ ప్రణాళికను నొక్కి...
ఙ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకుడు తొంద యాదయ్య ముస్లిం సోదరులకు, మండల ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ కేవలం ఉపవాస దీక్ష మాత్రమే కాదు, అది ఓ దీక్షాత్మక...
ఙ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక సేవకుడు తొండ యాదయ్య ముస్లిం సోదరులకు, మండల ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ పండుగ కేవలం ఉపవాస దీక్ష మాత్రమే కాదు, అది ఓ దీక్షాత్మక...
బిఆర్ఎస్ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 31: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బిఆర్ఎస్ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. షాబాద్ మండల కేంద్రంలోని దోమినార్ ఈద్గా వద్ద ప్రార్థనలలో ఆయన పాల్గొని ముస్లిం...
–ఎలుగంటి మధుసూదన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, షాబాద్ : షాబాద్ మండలంలోని ఈద్గా వద్ద ఈరోజు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రంజాన్ అనేది త్యాగం,...
రంజాన్ సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక : చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఙ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య సోమవారం శంకర్పల్లి పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లీం సోదరులతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని,...
ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పవిత్ర మాస శుభాకాంక్షలు 💐💐