Daily Archive: March 25, 2025
నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, మార్చి 25 : దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.అభ్యర్థులు రోల్ నంబర్,బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. https://cbseit.in/cbse
కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమైతున్నయ్ – అభివృద్ధి లేకున్నా పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్న – స్థానిక ఎన్నికలు ఎప్పుడో ప్రభుత్వానికే తెలియదు – డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్బి,ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. గత 15 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పాలన సాగక ఆగమైతున్నాయని,సర్పంచ్ లు లేక,నిధులు...
నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాoపుకి వెళ్లిన విధ్యార్థులను సన్మానించిన సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సీపాల్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ : యాన్ ఎస్ ఎస్ ఆధ్వర్యoలో ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావారి నర్సాపూర్ శ్రీ Y.N కాలేజీలో ఫిభ్రవరి 3 నుంచి 9 వరకు నిర్వహిoచిన జాతీయ సమైక్యత...
రేషన్ కార్డుదారులు అలర్ట్.. ఈ పని చేయకుంటే ఏప్రిల్ నుంచి ఉచిత రేషన్ అందదు!కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు అవసరం. మీ ఈ-కెవైసి ఇప్పటికే పూర్తయి ఉంటే, ప్రభుత్వం మీకు ఈ పథకం ప్రయోజనాలను అందించడం...
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు.మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ గా గుర్తింపు,జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది అతడేనని గుర్తించిన యువతిదీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
SLBC టన్నెల్లో మరో మృతదేహం వెలికితీత..!! నాగర్కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్...
నిజాలు వెల్లడించి, బీజేపీ పునాదులు షేక్ చేస్తున్న- ‘గ్రోక్ ఏఐ’ నిత్యం అసత్యాలతో దశాబ్ది కాలంగా చెలరేగే బీజేపీ డిజిటల్ ఆధిపత్యాన్ని ఎలాన్ మాస్క్ ‘గ్రోక్ (ఏఐ)’ అనే బుల్డోజర్ తో పునాదులు తో సహా సమూలంగా కూల్చివేస్తుంది. భారత రాజకీయాలలో బీజేపీ తప్పుడు కథనాలు ,...
బీసీ గురుకులలో బ్యాగ్ లాగ్ సీట్లకు ధరఖాస్తులు చేవెళ్ల,మొహీనాబాద్,మార్చి 25 :మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6,7,8,9వ తరగతుల సీట్లను చేయడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 31 లోగా దరఖాస్తు...
ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది : ఆశీర్వాదం ఇఫ్తార్ విందు సోదర భావాన్ని పెంపోందిస్తుంది అని యం ఈ ఎఫ్ సలహా దారుడు ఆశీర్వాదం అన్నారు. నిన్న శంకర్ పల్లి లో ముస్లిం ఉపాధ్యాయులు ఐనా అక్బర్ (యం ఈ ఓ),సలీం పాషా(టి యు TUWJ...