28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.. పంజాబ్ పోలీసుల చర్యపై ఆగ్రహం జ్ఞానతెలంగాణ,చండీగఢ్ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది....
