Daily Archive: March 23, 2025

భవిష్య భారత్ LTIMindtree ఫౌండేషన్ వారి సహకారంతో చెక్ డ్యాం నిర్మాణం

జ్ఞానతెలంగాణ, గట్టు మండలం: గట్టు మండల కేంద్రంలో మల్లంపల్లి గ్రామములో చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన దానిని ఈరోజు రైతుల ద్వారా ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిధిగాహాజరయ్యారు.లైబ్రరీ వుడ్ ఆఫీసర్ హరికృష్ణ సార్CO లక్ష్మన్న మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవంగా గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణం...

రేపటి నుండి ఆర్‌జేసీసెట్‌ దరఖాస్తులు

రేపటి నుండి నుంచి ఆర్‌జేసీసెట్‌ దరఖాస్తులు రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి రేపటి నుండి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులను...

Translate »