Daily Archive: March 22, 2025
రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతం-కానీ ఐదుగురు గైర్హాజరు జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: శంకర్పల్లి మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో పది తరగతి పరీక్షలు రెండో రోజు కూడా ప్రశాంతంగా జరిగాయి. శనివారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 1,000 మంది విద్యార్థులలో 995 మంది హాజరయ్యారు,...
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాటలు… నీటి మూటలు! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లిశంకర్పల్లి, ప్రతినిధి: 1మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి ప్రజలకు శాపంగా మారింది. రాత్రి కురిసిన వర్షాలకు బ్రిడ్జి కింద భారీగా నీరు చేరింది. మోకాళ్ల లోతు వరకూ నీళ్లు నిలిచి, వాహనాల రాకపోకలు...
ఫతేపూర్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరిన వరద నీరు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి వద్ద రాత్రి కురిసిన వర్షాల కారణంగా భారీగా నీరు చేరింది, మోకాళ్ల వరకు నీళ్లు చేరి వాహనాలు అటు ఇటు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా మారింది,...