Daily Archive: March 21, 2025
ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్ జ్ఞానతెలంగాణ, నేషనల్ బ్యూరో:ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు.నాగ్పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు.ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన...
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచన జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి, ప్రతినిధి:శంకర్పల్లి మండలంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు శుక్రవారం ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను...
నిర్భయంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచన జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి, ప్రతినిధి: పదవ తరగతి ప్రభుత్వ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభ మైన నేపథ్యం లో పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.ఈ...
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: నేటి యువత అనేక దుర్వ్యసనాలకు లోనవుతూ, చిన్న వయస్సులోనే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం, మత్తు పదార్థాల ప్రభావం, సెల్ఫోన్లకు బానిసలుగా మారడం వంటి దుష్ప్రభావాల నుంచి యువతను బయటకు తెచ్చేందుకు పొద్దుటూరు గ్రామ...
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన శంకర్పల్లి ఎంపీడీవో – పకడ్బందీ ఏర్పాట్లపై సంతృప్తి జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా మరియు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న తీరును సమీక్షించేందుకు శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని సందర్శించారు. పరీక్షా...
గ్రామ సెక్రటరీలకు ఎంపీడీవో సూచనలు జ్ఞాన తెలంగాణ, ప్రతినిధి, శంకర్పల్లి: మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా పని చేయాలని శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ (ఎంపీడీవో) గ్రామ సెక్రటరీలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు....