Monthly Archive: February 2025
నేడు మాతా రమాబాయి అంబేడ్కర్ 127 వ జయంతి. – అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.Bధమ్మ గురువు & న్యాయవాది మా కోసం,మా భవిష్యత్ కోసం తన కన్న పిల్లల్ని పోగొట్టుకొన్న మాతృమూర్తి రమాబాయి. “మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం మాతా రమాబాయి. “బాబాసాహెబ్ చదువుకు వెన్నుముక మాతా రమాబాయి....
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ప్రీ ఫైనల్స్ పరీక్షలు షురూ.. టైం టేబుల్ తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటికి ముందు నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో మార్చి...
ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ఆధిపత్య కులాల పార్టీలు,నాయకులు చేస్తున్న నష్టాలను,అన్యాయాలను అనునిత్యం Q న్యూస్ వేదికగా వివరిస్తూ బహుజనులను చైతన్య పరుస్తున్న తీన్మార్ మల్లన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర లక్పతి నాయక్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్...
భూపాలపల్లి జిల్లా కాటారంలో ఘోర రోడ్డు ప్రమాదం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది,పోలీసుల వివరాల ప్రకారం.. కాటారం మండలంలోని సబ్ స్టేషన్ పల్లి కి చెందిన తోట రవి అనే వ్యక్తి...
జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిద మండలం నల్లవల్లి గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డంప్ యార్డు వద్దంటూ గ్రామస్తులు ముక్తకంఠంతో ఖండించారు....
ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07: సంగారెడ్డి జిల్లాలో మీ సేవలో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో, ఇరిగేషన్, రెవెన్యూ ల్యాండ్ సర్వే...
డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ ను గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు, అనంతరం ఆసుపత్రి నిర్వాహకులు చింతా ప్రభాకర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా...
ఇదిగో లింక్ ⬇️ https://tgtet2024.aptonline.in/tgtet/ResultFront https://tgtet2024.aptonline.in/tgtet/ResultFront
పంచాయతీ ఎన్నికలు.. నేటి నుంచి ట్రైనింగ్ తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు నేటి నుంచి హైదరాబాద్లో శిక్షణ మొదలుపెట్టనుంది. వీరి శిక్షణ పూర్తి అయ్యాక టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వసున్నారు. కాగా,...
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు. ఢీల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్...