Monthly Archive: January 2025

డా” అంబేద్కర్ , భారత రాజ్యాంగ గ్రంధాన్ని జండా దగ్గర పెట్టాలి

డా” అంబేద్కర్ , భారత రాజ్యాంగ గ్రంధాన్ని జండా దగ్గర పెట్టాలి రాకేష్ మహారాజ్ ,ధర్మ సమాజ్ పార్టీ జ్ఞాన తెలంగాణ వలిగొండ, జనవరి 24:ధర్మ సమాజ్ పార్టీ లీడర్ ఎర్ర రాకేష్ మహారాజ్ మాట్లాడుతూ భారతదేశ సమస్తాన్ని అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్ భారత...

ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం సురక్షితం

ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం సురక్షితం ఆర్టీసి డ్రైవర్లకు డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం అందరికీ సురక్షితమని ఆర్టీసి బస్సు డ్రైవర్లందరికి డ్రైవర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వనపర్తి ఎమ్మెల్యే...

విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన ఏర్పరుచుకోవాలి.

విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన ఏర్పరుచుకోవాలి. చేవెళ్ల రంగారెడ్డి జిల్లా, జనవరి, 24: విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన ఏర్పరుచుకోవాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఎసిపి ఎ.బాలాజీ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని స్థానిక వివేకానంద జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో...

ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం,నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం,నూతన కమిటీ ఎన్నిక తెలంగాణ,చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 24 : చేవెళ్ళ మండలం ఆలూరు గ్రామంలో శుక్రవారం రాత్రి ఎమ్మార్పీఎస్ చేవెళ్ల మండల అధ్యక్షులు ఊరేంట ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశం కు ముఖ్య అతిథులుగా...

మహిళ ఆస్తి కాజేసేందుకు యత్నం

మహిళ ఆస్తి కాజేసేందుకు యత్నం జ్ఞాన తెలంగాణ,కొత్తూర్,షాద్నగర్ ప్రతినిధి, 24 : మహిళకు మాయమాటలు చెప్పి బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లి భయబ్రాంతులకు గురిచేసి ఆస్తి కాజేసేందుకు యత్నించిన వ్యక్తితో పాటు అతడి డ్రైవర్ను పోలీ సులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై శ్రీని...

భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టిన భర్త

మీర్‌పేట్‌లో దారుణం భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త, భార్య శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టిన భర్త,శరీర భాగాలను జిల్లెలగూడ చెరువులో పడేసిన నిందితుడు.భార్య మాధవిపై అనుమానంతో హత్య చేసిన గురుమూర్తి.కూతురు వెంకట మాధవి కనిపించడం లేదని..ఈనెల 13న పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు…అత్తమామలతో పాటు...

మహాలింగాపురం సీలికాన్ సిటీ వెంచర్ నిర్వాహకుల నిర్లక్ష్యం, పేద రైతు గడ్డి కుప్ప,నీటి పైపులు దగ్ధం

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో, నాయకుడి మాణిక్యం తండ్రి వెంకయ్య పొలందగ్గర పశువుల ఆహారాన్ని కోసం రెండు టాక్టర్ ల సోప్ప గడ్డి,నాలుగు టాక్టర్ల కొత గడ్డి,200 మోపుల వరి గడ్డి, వాటర్ గేట్ వాల్స్, నీటి పైపులు...

ఇకపై సిమ్ డీ-ఆక్టివేట్ కాదు: ట్రాయ్

ఇకపై సిమ్ డీ-ఆక్టివేట్ కాదు : ట్రాయ్ ట్రాయ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డ్ రీఛార్జ్ చేయక పోయినా డీ-ఆక్టివేట్ అవకుండా కొత్త రూల్ తెచ్చింది. ప్రస్తుతం సిమ్ కార్డు రీఛార్జ్ చేయించకపోతే దానిని నెట్వర్క్ కంపెనీలు డీ-ఆక్టివేట్ మోడ్లో ఉంచేవి. ఇకపై...

మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ

మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ – అధ్యక్షులు గా తాళ్ల సాయి గణేష్, ఉపాధ్యక్షులు గా బోడ జయరామ్, తాళ్ల కరుణాకర్ జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్...

దావోస్‌లో తెలుగు రాష్ట్రాల పెట్టుబడుల రేస్..

జ్యూరిక్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు. ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి...

Translate »