Monthly Archive: January 2025
2025 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుంది. భారత దేశ రిపబ్లిక్ ప్రస్తానాన్ని గుర్తు చేసుకునే “అమృతోత్సవ” సందర్భం మాత్రమే కాకుండా, రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన అశలు,ఆశయాలు,లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలతో పాటు ఈరోజున ఎదురవుతున్న సమస్యలను,భవిష్యత్ సవాళ్లను పునఃపరిశీలించాల్సిన సమయం...
ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం విజయవంతం కోసం ఈనెల 28న మహేశ్వరంలో జరిగే సన్నాహక సదస్సును ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి చిన్నలు...
రుణమాఫీ కాక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామంలో రైతు మైల నర్సయ్య రుణమాఫీ అవ్వక, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య
ప్రభుత్వ పాఠశాలలో బాలకార్మికులుగా మారిన విద్యార్థినులు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులతో రాళ్లు, ఇటుకలు మోపిస్తున్న ఉపాధ్యాయులు,కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలతో కూలీ పనులు చేపిస్తున్నా పట్టించుకోని వైనం,పిల్లలను కూలీ పనులు చేయడానికి బడికి పంపుతున్నామా అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం
ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళా విశిష్టతను యావత్ ప్రపంచం గుర్తించింది.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1న మహాకుంభ మేళాలో 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పాల్గొంటున్నారట.ఈ విషయాన్ని కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు. ప్రపంచమంతా ప్రత్యర్థులుగా భావిస్తున్న రష్యా, ఉక్రెయిన్ రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ...
జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల,రంగారెడ్డి జిల్లా,జనవరి, 25: మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చేవెళ్ల మండల అధ్యక్షుడు ఊరెంట ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామంలో సమావేశం నిర్వహించి నూతన కమిటి ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి...
ఊరేళ్ళ గ్రామాన్ని మున్సిపల్ లో కలుపొద్దు చేవెళ్ల రెవేన్యూకు ఊరేళ్ల బహుదూరం. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాం. మాజీ వైస్ ఎంపిపి కర్నె శివ ప్రసాద్ మాజీ సర్పంచ్ లు ఎండి జహంగీర్,ఉరడి నర్సింలు, జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 25:చేవెళ్ల మున్సిపల్ లో ఊరేళ్ల...
ఢిల్లీలో 76వ రిపబ్లిక్ డే – వేడుకలకు ఏర్పాట్లు 15 వేల మంది పోలీసులు, 6 అంచెల భద్రత, వేల సీసీ కెమెరాలతో పూర్తి నిఘా ఢిల్లీ : జనవరి 26, 2025న జరిగే రిపబ్లిక్ డే వేడుకలు సజావుగా నిర్వహించేందుకు నగరం చుట్టూ వేలాది సీసీటీవీలు...
శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవంతంగా విదేశీ పర్యటన,స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా...
రైతు భరోసా పథకం దరఖాస్తులు జ్ఞానతెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి :వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం యాసంగి (2024-25) 01.01.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హులు.జతపరచాల్సిన పత్రాలు..పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ ఆధార్...