Monthly Archive: January 2025
జ్ఞాన తెలంగాణ,నారాయణ పేట ప్రతినిది, జనవరి 28: నారాయణపేటకు జిల్లా దామర గిద్ద బాపన్పల్లి గ్రామానికి చెందిన సామాజిక వేత్త గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్తెలంగాణ ప్రభుత్వ పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు భూమి లేని రైతు కూలీలలకు ఏటా రూ.12వేలు చెల్లించేలా...
ఇకనుండి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి? సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి రానుంది.అవును వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి(UCC)...
సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదం.. అధికారులపై వేటు.. జయశంకర్ భూపాలపల్లి: శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదంలోమీడియా ప్రసారం చేసిన కథనాలపై తెలంగాణ దేవాదాయశాఖ స్పందించింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈవో మారుతిపై బదిలీ వేటు పడింది. ఆలయ ఈవోను కరీంనగర్...
జ్ఞాన తెలంగాణ ,నారాయణ పేట ప్రతినిది, జనవరి 28 :చంద్ర వంచ లో జరిగిన మీటింగ్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలనుప్రభుత్వ అధికారులు సర్వే చేసిపూరి గుడిసెలు, పడిపోయిన ఇండ్లు అర్హులైన వారి ఇండ్లను ఫోటోలు “ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన ప్రతి పేద వాళ్లకు...
బిల్డర్కు సంబంధించిన వాచ్మెన్పై చేయి చేసుకున్నాడని పోచారం పీఎస్లో ఈటెల రాజేందర్పై కేసులు నమోదు చేసిన పోచారం పోలీసులు,పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఈటెల రాజేందర్
– వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదివే భరత్ అనే విద్యార్థి మృతి – ఉదయం హాస్టల్లో ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు వనపర్తి హాస్పిటల్కు తరలించగా, భరత్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు...
రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ కూడా ! రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాద్ను మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది....
ఐ సి ఎఫ్ ఎ ఐ లా కాలేజ్ ప్రొఫెసర్ డీన్ వై ప్రతాప్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని, ఐసిఎఫ్ఎఐ లా స్కూల్, ఐఎఫ్ హెచ్ఈ హైదరాబాద్లోని లీగల్ ఎయిడ్ సొసైటీ 2025, జనవరి 26...
రంగారెడ్డి జిల్లా బిర్లంగూడాలో- వస్త్రాలు పంపిణి కార్యక్రమం నిర్వహించిన “హైందవశక్తి” హైందవశక్తి తెలంగాణా రాష్ట్ర-సేవా విభాగం వారి ఆధ్వర్యంలో, వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ సారధ్యంలో, తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బిర్లంగుడాలోని శ్రీ కీర్తన ఫౌండేషన్ లో ఉంటున్న వారికి శుక్రవారం రోజున వస్త్రాలు పంపిణి...
ప్రాథమిక పాఠశాల తల్లారం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల,రంగారెడ్డి జిల్లా,జనవరి 26 : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా చేవెళ్ల మండలం ప్రాథమిక పాఠశాల తల్లారం ఘనంగా నిర్వహించడం జరిగింది పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగులు పలకలు పెన్నులు పెన్సిల్లు...