Daily Archive: December 2, 2024

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద లారీ బీభత్సం.హైదరాబాద్‌ -బీజాపుర్‌ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారిపైకి దూసుకెళ్లిన లారీ… ముగ్గురి దుర్మరణం.

రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు కన్నీటి వీడ్కోలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మి దంపతులకు కన్నీటి వీడ్కోలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: చేవెళ్ల బీజాపూర్ జాతీయ రహదారి లో ప్రయాణిస్తూ, మిర్జాగూడ గేటు వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మారెడ్డి భాగ్యలక్ష్మీ దంపతులకు పొద్దుటూరు...

Translate »