Monthly Archive: October 2024

కామం, క్రోధం, లోభంపై విజయమే దసరా !

కామం, క్రోధం, లోభంపై విజయమే దసరా ! కామం, క్రోధం, లోభం అనేవి మూడు నరకద్వారాలు. అవి ఆత్మ వినాశకాలు. కాబట్టి బుద్ధిమంతుడైన ప్రతిమనుషుడు వాటిని త్యజించాలి’ అని భగవద్గీతలో కృష్ణుడు .. అర్జునుడికి హితబోధ చేశాడు. ఈ ఒక్క వాక్యంలోనే అసలైన దసరా పండుగ ఉంది....

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – బంగ్లా మ్యాచ్.. రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – బంగ్లా మ్యాచ్.. రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7 గంట‌ల‌కు భార‌త్ – బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో స్టేడియం వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు....

దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?

దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు? జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లో దసరా ముఖ్యమైన‌ది. విజ‌యద‌శ‌మి రోజు శ‌మీ పూజ‌, రావ‌ణ ద‌హ‌నంతో పాటు పాలపిట్ట‌ను ద‌ర్శించుకోవ‌డం ఆన‌వాయితీ. తెలంగాణలో దసరా నాడు తప్పనిసరిగా అంతా పాలపిట్టను...

రాధాకృష్ణమూర్తిని సన్మానించిన విక్రమాచార్యులు.

రాధాకృష్ణమూర్తిని సన్మానించిన విక్రమాచార్యులు. పెనుబల్లి, జ్ఞాన తెలంగాణ న్యూస్ : విజయదశమి సందర్భంగా ఓం శ్రీ గాయత్రీ మాత ఆశ్రమం నిర్వాహకులు రామడుగు విక్రమాచార్యులు ధర్మపత్ని విజయలక్ష్మి కొత్త లంకపల్లిలో తన ఆశ్రమం నందు పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం అనంతరం సత్య నాగ స్వచ్ఛంద సేవా...

కిష్టారం గ్రామం లో ఇల్లు నిర్మాణ పూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

కిష్టారం గ్రామం లో ఇల్లు నిర్మాణ పూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ జ్ఞాన తెలంగాణ న్యూస్ సత్తుపల్లి:సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం లో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు నష్టపోయినా SC, BC కాలనీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో...

రాబందులకు ఆహారంగా రతన్ టాటా పార్థివ దేహం.. మరి ఏం జరిగింది.!

రాబందులకు ఆహారంగా రతన్ టాటా పార్థివ దేహం.. మరి ఏం జరిగింది.! జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : భారత దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా. సాధారణంలో రోజూ ఎంతో మంది పుడుతూ ఉంటారు. ఎంతోమంది చనిపోతూ ఉంటారు. కానీ, యావత్ దేశం మొత్తం అతి తక్కువ...

బొగ్గు లారీ ఢీకొని శ్రీకాంత్ మృతి

బొగ్గు లారీ ఢీకొని శ్రీకాంత్ మృతి మల్హర్ ర్రావు మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపి నుంచి నిత్యం బొగ్గు రావాన చేస్తున్న లారీలు అడ్డు అదుపు లేకుండా అతివేగం ఓవర్ లోడ్ తో వెళ్లడం ద్వారా రోడ్లు అడుగడుగునా ధ్వంసం కావడమే కాక మనుషుల మూగజీవాల ప్రాణాలు...

మరో నాలుగేళ్లు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ

మరో నాలుగేళ్లు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా పేదలకు రేషన్ ద్వారా ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో నాలుగేళ్లపాటు పొడిగించే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గరీబ్ కళ్యాణ్...

తెలంగాణ ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు

తెలంగాణ ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు తెలంగాణ రాష్ట్రంలోప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి స్పాట్ కౌన్సెలింగ్ తేదీలు వెలువడ్డాయి. ఇప్పటికే ఐసెట్ తొలి, మలి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా.. మిగిలిపోయిన సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15,...

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్..

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్.. కెమిస్ట్రీలో 2024 నోబెల్ బహుమతి డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ యం . జంపర్లకు వరించింది. గణన ప్రోటీన్ డిజైన్ మరియు ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ అందించినందుకు గాను అందించారు. కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్లపై రిసేర్జ్ చేసినందుకు గాను డేవిడ్...

Translate »