Daily Archive: September 14, 2024

యూపీఐలో ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు

ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ఒకేసారి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)విధానంలో చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనుమతిని ఇచ్చింది. ఆదివారం నుంచిఈ మార్పు అమల్లోకి రానుంది. ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులను ఇదే పద్ధతిలో చెల్లించొచ్చు. IPOదరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల...

నేడు హిందీ దినోత్సవం..!

భారతదేశం వివిధ సంస్కృతులకు, విభిన్న భాషలకు, విభిన్నమైన నాగరికతలకు నెలవు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ భాష ఉంది. ఇక సెప్టెంబర్ 14వ తేదీకి ప్రాధాన్యత ఉంది. ఈరోజును హిందీ దినోత్సవం గా దేశంలో జరుపుకుంటోంది. 2011జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 భాషలు, 270...

హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 57వ వర్ధంతి

హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి 57 వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు షాద్నగర్ నియోజకవర్గం పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు...

హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి: రేవంత్ సర్కారుకు కీలక ఆదేశం..!!

హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి: రేవంత్ సర్కారుకు కీలక ఆదేశం..!! హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎలాంటి నోటీసులు, సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం...

ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌: సచివాలయంలో ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్‌ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఇటీవల...

బేగంపేట్ :తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్

బేగంపేట్ :తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్(67) శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, సికింద్రాబాద్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి తెదేపా అభ్యర్థిగా ఎమ్మెల్యేగా...

సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్‌.. యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్‌..!!

సివిల్స్ అభ్యర్థులకు అలర్ట్‌.. యూపీఎస్సీ మెయిన్స్ 2024 అడ్మిట్‌కార్డులు వచ్చేసాయ్‌..!! సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు అలర్ట్‌.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సివిల్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి upsc.gov.in...

వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని.. వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని పిటిషన్ వేసిన టీవీ5 మూర్తి వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ...

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న చిన్న చెల్మెడ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న చిన్న చెల్మెడ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ మునిపల్లి జ్ఞానతెలంగాణ ప్రతినిధి సెప్టెంబర్ 14:మునిపల్లి మండల చిన్న చెల్మెడ గ్రామంలో పాఠశాలలో గత కొన్ని రోజులుగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ గారికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ రోజు అందోల్ నియోజకవర్గం లో ఆరోగ్యశాఖ...

Translate »