Monthly Archive: March 2024

మహబూబాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ యంపి అభ్యర్థి మాలోత్ కవిత.

మహబూబాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ యంపి అభ్యర్థి మాలోత్ కవిత. తెలంగాణభవన్ లో ప్రకటించిన భారాస అధినేత కేసీఆర్.. ఖమ్మం పార్లమెంట్ నుండి మరోసారి భారాస అభ్యర్థిగా బరిలో నామా నాగేశ్వరరావు సిట్టింగ్ లకే మరోసారి చాన్స్ ఇచ్చిన మాజీముఖ్యమంత్రి కేసీఆర్

శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో విషాదం

శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో విషాదం జ్ఞాన తెలంగాణ చేవెళ్ల /శంకర్ పల్లి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో నిరటి రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య గత కొంతకాలంగా గ్రామంలోని ప్రజల వద్ద ఇతర గ్రామాల ప్రజల...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! జ్ఞాన తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రతినిథి మార్చి 03. సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామంలో 2003-2004 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు 20వ వసంతోత్సవం సందర్భంగా వారు చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుల్లూరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి...

కేటీఆర్ కు జీవన్ రెడ్డి సవాల్

దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలి:ఎమ్మెల్సీజీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా మార్చి 02: దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఇవాళ ఆయ‌న...

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా

జయశంకర్ భూపాలపల్లి లో జాబ్ మేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తేదీ: 06.03.2024 రోజున ప్రభుత్వ ఐ.టి.ఐ కాలేజీ భూపాలపల్లి (పాత ప్రగతి భవనం) సుభాష్ కాలనీ నందు జాబ్ మేలా నిర్వహించనున్నట్లు జయశంకర్ జిల్లా ఉపాది కల్పనా అధికారి శ్రీమతి...

మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తులు జిల్లాలవారీగా వివరాలు…!

మార్చి 4 నుంచి డీఎస్సీ దరఖాస్తులు జిల్లాలవారీగా వివరాలు…! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ గురువారం ఫిబ్రవరి 29 సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌...

ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించాం

ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు చెల్లించాం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించి మాట నిలబెట్టుకున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 3,69,200 మంది ఉద్యోగులు, 2,88,000 మంది పెన్షనర్లకు ఫిబ్రవరికి సంబంధించిన జీతాలను చెల్లించినట్లు వెల్లడించింది. ఇలా చివరిసారిగా 2019లో అక్టోబర్ ఒకటో...

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి

ఏసీబీ వలలో చిక్కిన మరో అధికారిణి ఆదిలాబాద్ ఐసీడిఎస్ ప్రాజెక్టు మాజీ సీడీపీఓ అధికారి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్.గిరిజన విద్యార్థులకు ఆహార పదార్థాల కోసం కేటాయించిన 65 లక్షలు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ శ్రీదేవి.ఆరోగ్య లక్ష్మి మిల్క్ సప్లై ద్వారా 322 సప్లై చేసినట్టు నకిలీ బిల్లులు...

మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష తుది ‘కీ’ విడుదల

Image Source | SMEStreet మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష తుది ‘కీ’ విడుదల గతేడాది డిసెంబరు 10, 8 తేదీల్లో నిర్వహించిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌) తుది కీను వెబ్‌సైట్‌(www.bse.telangana. gov.in)లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఒక...

Translate »