Monthly Archive: February 2024

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కు ఈసారి కష్టమే.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కు ఈసారి కష్టమే. హైదరాబాద్ ఫిబ్రవరి 25: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్ని రోజులు ఈ స్కాంలో పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా సీబీఐ, ఈడీ సంస్థల...

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై Vs బెంగళూరు మధ్య జరగనుంది.

TS ECET-2024 నోటిఫికేషన్

ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్: TS ECET-2024 నోటిఫికేషన్ (TSCHE తరపున)డిప్లొమా & B.Sc కోసం ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. (గణితం) డిగ్రీ అభ్యర్థులుడిప్లొమా & B.Sc కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT). (గణితం) డిగ్రీ అభ్యర్థులు B.E./B.Tech./B.Pharmలో పార్శ్వ ప్రవేశం కోసం TSCHE తరపున...

కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి.

కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి భారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌...

ఆప్‌ నేతలకు గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైంది.

ఆప్‌ నేతలకు గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని మోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌ , సంజయ్‌ సింగ్‌లకు ఊరట లభించలేదు. ఈ కేసుకు సంబంధించి ట్రయల్‌ కోర్టు జారీ చేసిన...

రైతు ఉద్యమం ఉధృతం

రైతు ఉద్యమం ఉధృతం న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్‌ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు....

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఇంటర్ ప్రాక్టీకల్ ఎగ్జామ్స్‌లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి.ప్రశ్నాపత్రంలో మాజీ మంత్రి హరీశ్‌రావును తెలంగాణ ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రిగా పేర్కొన్నారు.ప్రశ్నాపత్రాల తయారీలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు..

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు.. 7 జిల్లాల్లో రూ. 253 కోట్ల స్కామ్‌ జరిగినట్టు గుర్తింపు**తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల స్కామ్‌పై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గొర్రెల పథకంలో అక్రమాలను గుర్తించిన అధికారులు..*తాజాగా భారీ అవినీతి జరిగినట్లు కాగ్ రిపోర్టు...

ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు

ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్ణయంపేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్‌లు కొనాలని వినియోగదారులకు సూచన20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్‌డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితిపేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు...

Translate »