Monthly Archive: February 2024
ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ డా”ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ లేఖ. జ్ఞాన తెలంగాణ, హైదరబాద్: నేడో రేపో మెగా డీఎస్సీ ప్రకటన నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన కొన్ని డిమాండ్లను...
వాహనదారులకు అలెర్ట్.. ఫాస్టాగ్ ఈకేవైసీ కి నేడే ఆఖరు రోజు వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు 29 నేటితో ముగియనుంది.గడువు లోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్ లను డియాక్టివేట్ చేయనున్నట్లు NHAI ఇది వరకే స్పష్టం చేసింది. మరో సారి గడువును పొడిగించే పెంచే అవకాశం...
ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం.! ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5 గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక వారే ఇందిరమ్మ...
ఘోర రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు..మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..
పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ.. ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు,...
నేటి నుంచి రాష్ట్రంలో మండేఎండలు రాష్ట్రంలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.రెండు రోజుల నుండి డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొన్నది.మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి...
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2 వేలకిపైగా ఉద్యోగాలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మొత్తం 2049 ఖాళీలు ఫిబ్రవరి 26వ తారీకు నుండి దరఖాస్తులు ప్రారంభం మార్చి 18 తో ముగియనున్న అప్లికేషన్స్ గడువు మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత...
ఈ రోజు లాసెట్, పీజీ ఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల • మార్చి 1 నుంచి దరఖాస్తులు • ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు • నేడు నోటిఫికేషన్ రిలీజ్ • లాసెట్ కన్వీనర్ వెల్లడి జ్ఞాన తెలంగాణ బ్యూరో: మూడేండ్లు,ఐదేండ్ల ‘లా’ కోర్సులతో పాటు...
నేడే అకౌంట్లలోకి డబ్బులు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈరోజు రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది. ఈ డబ్బులు...
వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన. వికారాబాద్ ఫిబ్రవరి 25:అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15...