Daily Archive: January 22, 2024
టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆకునూరి మురళి గారినీ నియమించాలి: విద్యార్థి సంఘాలు అకునూరి మురళి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయాలనిపలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.గతంలో పలుమార్లు పేపర్ లీకేజీల కారణంగా పలుమార్లు వివిధ పరీక్షలను రద్దుచేసి 30 లక్షల నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన తెలంగాణ...
టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆకునూరి మురళి గారి నియమించాలని: విద్యార్థి సంఘాలు. అకునూరి మురళి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.గతంలో పలుమార్లు పేపర్ లీకేజీల కారణంగా పలుమార్లు వివిధ పరీక్షలను రద్దుచేసి 30 లక్షల నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన...
టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి? టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి 50 పైగా అప్లికేషన్లు రాగా వచ్చిన వాటిలో సీఎస్ శాంతి కుమారి, లా సెక్రెటరీ నిర్మలా దేవి...
రేవంత్రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్ హైదరాబాద్ :-తనది విధ్వంసకర మనస్తత్వం అంటూ మంత్రి భట్టి విక్రమార్క చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు కట్టవద్దని సీఎం...
దిల్ సుఖ్ నగర్ డిపోలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ జనవరి 22: హైదరాబాద్లో రెండు ఆర్టీసీ బస్సులు అగ్నికి అహుతయ్యాయి దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ఇవాళ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.రెండు బస్సులకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోగా మరో బస్సు కూడా పాక్షికంగా...
లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జనవరి 22:సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్కు చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు...
ఆలయంలోకి రాకుండా నన్ను అడ్డుకున్నారు: రాహుల్ గాంధీ. గౌహతి జనవరి 22: దేవాలయంలోకి రాకుండా తనను అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ అస్సోంలోని నగావ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తనని అడ్డుకోవటానికి గల కారణం ఏంటని...
ఈనెల లబ్ధిదారులకు పాత పింఛన్లు అమలు. హైదరాబాద్ జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఆసరా పింఛన్లు ఇవ్వవలసి ఉంది దీనికోసం వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.గత ప్రభుత్వం పింఛను రూ.3,016 గా ఇచ్చింది అయితే కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే...