రేపటితో ప్రచారం బంద్
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.
మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. తండ్రి మెహతా కాలూరాం పట్వారి, తల్లి తృప్తాదేవి....
వైఎస్ షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం జ్ఞాన తెలంగాణ: హైదరాబాద్ నవంబర్ 08:తెలంగాణ ప్రజలను మోసం చేసిన వైఎస్ఆర్ టీపీని వైఎస్ షర్మిల ను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం ఆమె ఇక్కడ అవసరం లేదు రాజకీయ ద్రోహి మమ్మల్ని నట్టేట ముంచింది అని ఆ పార్టీ నాయకులు...
కాంగ్రెస్లో చేరిన తీన్మార్ మల్లన్న. హైదరాబాద్ నవంబర్ 08:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతుంటే నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ చేస్తున్నారు.తాజాగా బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం పై ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోసిన...
నేటి నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షో లు. హైదరాబాద్ నవంబర్ 08:బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు.గత ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ...
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన సెగలు. హైదరాబాద్ నవంబర్ 07:తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అసంతృప్త సెగలతో రగిలిపోతున్నారు. తాజాగా ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసన చేపట్టారు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్...
ఈ నెల 9 వ తేదీ నుండి అగ్రికల్చర్ గురుకులాల్లో ప్రవేశాలు : ఎంజేపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు గారు బీసీ గురుకుల అగ్రికల్చర్ మహిళా కాలేజీల్లో బీఎస్సీ (హానర్స్) కోర్సులో ప్రవేశాలకు 9 నుంచి అగ్రిసెట్ మొదటి విడత, ఎంసెట్ రెండో విడత...
బిజెపి నాలుగో జాబితా విడుదల హైదరాబాద్ నవంబర్ 07:తెలంగాణలో బిజెపి పార్టీ జోష్ తో ఎన్నికలకు సిద్ధమవుతుంది, ఈ నేపథ్యంలో మంగళవారం 12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల చేసింది. బిజెపి మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు రెండో జాబితాలో ఒక్కరు ఒకటో...
రాజశ్యామల యాగంలో పాల్గొననున్న కెసిఆర్ దంపతులు. సిద్దిపేట నవంబర్ 01:సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవయసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.. సీఎం కేసీఆర్ సతీమణితో కలిసి రాజశ్యామల యాగం లోపాల్గొంటారు తొలి రోజైనా బుధవారం...
Image Source | andhrajyothy కేటీఆర్ కు ఈసీ నోటీసులు. హైదరాబాద్ నవంబర్ 01:జ్ఞాన తెలంగాణ :తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో నేతలు ప్రజాప్రతినిధులు కోడ్కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది....
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) లో కొలువులు
September 18, 2023