Monthly Archive: September 2023

అక్టోబర్ 4 న అలంపూర్ నుండి మంద కృష్ణ మాదిగ గారి పాదయాత్ర ప్రారంభం.

అక్టోబర్ 6 నుండి నియోజకవర్గ స్ధాయిలో పాదయాత్రలు ప్రారంభం చేయబోతున్నామని .MSF ఆధ్వర్యంలో పాదయాత్రలకు సంఘీబావంగా జిల్లా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు – ప్రదర్శనలు చేయాలనీ పాదయాత్రల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో 25 లక్షల మాదిగ కుటుంబాలను ప్రత్యక్షంగా కలవబోతున్నామని, వారందరిని...

ఎంఎస్ (మంకొంబు సాంబశివన్) స్వామినాథన్ గారు ఇకలేరు.

Image Source | karat Forms ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ,హరిత విప్లవ పితామహుడు ఎంఎస్( (మంకొంబు సాంబశివన్)) స్వామినాథన్(98) ఈరోజు ఉదయం కన్నుమూశారు. స్వామినాథన్ కొద్ది రోజులుగా ఆనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. స్వామినాథన్‌కు భార్య మీనా...

ముగిసిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర.

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది ఎన్టీఆర్‌ మార్గ్ క్రేన్ నెంబర్ -4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు. క్రేన్ నెంబర్- 4 వద్ద చివరి పూజలు అందుకున్న...

గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్టు

గద్దర్ కుమార్తె వెన్నల గారు ప్రజా గాయకుడు గద్దర్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపుగా డిసైడ్ అయినట్లేనట చాలా కాలంగా గద్దర్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిజర్వుడు స్థానం నుంచి బరిలో...

అక్టోబరు 1న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.

Image Source | Prime Minister Of India ప్రధాని మోడీ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి అక్టోబరు 1న హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌ లో ఆయన పలు అభివృద్ధి పనులకు బేగంపేట...

గణేష్ నిమజ్జనంలో అపశృతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో నిమజ్జనం వేడుకల్లో రాత్రి అపశృతి దొర్లింది. నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తున్న ఓ బృందం వారు కాల్చిన టపాసులు స్థానిక అంబేద్కర్ సెంటర్లో పలు దుకాణాలపై వెళ్ళగా అవి దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సర్వీస్ వారు సంఘటన...

బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని బిసి గురుకుల పాఠశాలలో విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న- జయలక్ష్మీ దంపతుల కుమారుడు రాకేష్ మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి...

ఆసియా క్రీడల్లో మనకు మరో పసిడి.

ఆసియా క్రీడల్లో మనకు మరో పసిడి. ఆసియా క్రీడల్లో 2023 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సరబ్‌జోత్ సింగ్ శివ నర్వాల్ అర్జున్ సింగ్ చీమా మొత్తం 1734 స్కోరు సాధించి స్వర్ణం గెలుచుకున్నారు. వారి అద్భుతమైన ఆటతీరుతో కేవలం...

మెగా డీఎస్సీని వెంటనే రిలీజ్ చేయండి

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకట్. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని కొఠారీ కమీషన్ తెలియజేసింది. కానీ పాలకులు విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా తూట్లు పోడుస్తున్నారు.అందుకు ఇటీవలే విడుదలైన తెలంగాణ డి.ఎస్సి అతి తక్కువ పోస్టుల నోటిఫికేషనే కారణం.ప్రభుత్వ పాఠశాలల్లో 20...

రేపు సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్

Image Source | The Hans India వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ...

Translate »